న్యూఢిల్లీ: రైలులో టీ కొన్న ఒక ప్రయాణికుడు షాకయ్యాడు. కప్పు టీ రూ.20 కాగా, దానికి అదనంగా సర్వీస్ చార్జీ కింద రూ.50 వసూలు చేశారు. దీంతో ఆ ప్రయాణికుడు కప్పు టీ కోసం రూ.70 చెల్లించాల్సి వచ్చింది. జూన్ 28న ఒక ప్రయాణి�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.
న్యూఢిల్లీ: రెండు రోజుల్లో 600కు పైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. గురువారం షెడ్యూల్ చేసిన 307 రైళ్లను పూర్తిగా, 42 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే శుక్రవారం బయలు దేరాల్సిన 320కి పైగా రైళ్లను రద్దు �
బొగ్గు రవాణాలో భారతీయ రైల్వే గణనీయ వృద్ధి సాధించిందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2021-22 సంవత్సరంలో 111 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసి �
రైలు ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో మళ్లీ బ్లాంకిట్స్, దుప్పట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రైల్లో ఉన్న ఈ సౌలభ్యాన్ని కే
మేక్మైట్రిప్ గ్రూపునకు చెందిన రెడ్బస్ తాజాగా రైల్వే టిక్కెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ‘రెడ్రైల్' యాప్ సేవలను ఆరంభించింది.
Goods Train Manager | గూడ్స్ ట్రెయిన్ మేనేజర్ (Goods Train Manager) పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని
-దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. -మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు 1853 ఏప్రిల్ 16న ప్రయా
న్యూఢిల్లీ: రైల్వేను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం తెలిపారు. కేంద్ర బడ్జెడ్పై ఒక మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ప�
తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం ఏండ్లుగా చేస్తున్న ప్రతిపాదనలు, వినతులు బుట్టదాఖలవుతున్నాయి. కొత్త లైన్ల కోసం సర్వేలు చేసి నివేదికలు పంపి ఎదురుచూపులు చూడటమేగానీ రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఎల
Rail Restaurant | ఉపయోగంలో లేని రైలు బోగీలను రెస్టారెంట్లుగా మారుస్తూ భారతీయ రైల్వేస్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పనికిరాని ఒక
న్యూఢిల్లీ: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అదే రోజున సాధారణ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెడుతారు. అయితే ఈ సారి రైల్వేశాఖ బడ్జెట్ను