Train Travel Insurance | ఐార్సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న రైల్వే ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
Indian Railways | రైల్వే స్టేషన్లలో అమ్మే తినుబండారాలు సాధారణ ధరల కంటే ఎక్కువే ఉంటాయి. బయట వాటిని ఎమ్ఆర్పీ రేట్లకు అమ్మితే రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫామ్లలో మాత్రం ఎమ్ఆర్పీ రేట్ల కంటే కాస్త ఎక్కువకే అమ్ముతుంట
Maharajas Express | రైలు ప్రయాణం.. అదొక మధురానుభూతి. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. అయితే, ఒక్కోసారి విసుగు తెప్పిస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండటం, అనుకున్న సమయానికి గమ్యానికి చేర్చకపోవడం వంటివి ప్రయాణికులను అసహన�
‘వృద్ధులకు రైల్వే టికెట్పై రాయితీ ఇవ్వటం కుదరదు. సబ్సిడీలతో ఏటా రూ.59 వేల కోట్ల భారం పడుతున్నది’ ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు చెప్తున్న మాట. కానీ, అదే కేంద్రం బడాబాబులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున�
Indian Railways | భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల
సిగ్నలింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో భారతీయ రైల్వేలు ముందంజలో ఉన్నాయని న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు సభ్యులు
Viral Video | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా.. మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి. తాజాగా, రైల్వే స్టేషన్లో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియ
Indian railways | దేశంలో రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్ను క్యాన్సల్ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.
దసరా సందర్భంగా రైలు ప్రయాణికులకు అదనపు చార్జీల మోత మోగనున్నది. వివిధ ప్రాంతాల నుంచి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ 150 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనున్నది.
Dara Ghat | రాజస్థాన్లోని దారా ఘాట్.. మైదాన పర్వాతాలపై పరుచుకున్న ల్యాండ్స్కేప్ మధ్య ‘కూ..’ అంటూ దూసుకుపోతున్న దృశ్యం నెటిజెన్లను ఇట్టే కట్టిపడేస్తున్నది.
కొవిడ్ సమయంలో రైల్వేశాఖలో ఉన్న అన్ని రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కొవిడ్ సంక్లిష్ట పరిస్థితుల నుంచి జనం సాధారణ జీవితంలోకి రావడంతో రైల్వేశాఖ కొన్ని రాయితీలను పునరుద్ధరించి�
గుజరాత్లో భారీ వర్షాల కారణంగా రైలు రద్దై దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థికి భారతీయ రైల్వే అసాధారణమైన సేవలను అందించింది. విద్యార్థి సత్యం గాధ్�