న్యూఢిల్లీ: రైల్వేను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం తెలిపారు. కేంద్ర బడ్జెడ్పై ఒక మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ప�
తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం ఏండ్లుగా చేస్తున్న ప్రతిపాదనలు, వినతులు బుట్టదాఖలవుతున్నాయి. కొత్త లైన్ల కోసం సర్వేలు చేసి నివేదికలు పంపి ఎదురుచూపులు చూడటమేగానీ రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఎల
Rail Restaurant | ఉపయోగంలో లేని రైలు బోగీలను రెస్టారెంట్లుగా మారుస్తూ భారతీయ రైల్వేస్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పనికిరాని ఒక
న్యూఢిల్లీ: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అదే రోజున సాధారణ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెడుతారు. అయితే ఈ సారి రైల్వేశాఖ బడ్జెట్ను
ప్రశ్నిస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు 2019లో నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ డిగ్రీ, 10+2 వారికి కలిపి ఒకే రకమైన పరీక్షలు ఈ నెల 14న పరీక్ష ఫలితాలు విడుదల తీవ్రంగా నష్టపోయిన ఇంటర్ విద్యార్థులు సిటీబ్య�
Indian Railway | భారతీయ రైల్వేలో భాగమైన సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
child started crying due to hunger | రైలు ప్రయాణంలో చిన్నారి గుక్కపట్టి ఏడేస్తోంది.. పాలు కావాలని ఓ తల్లి రైల్వేశాఖ మంత్రికి ట్వీట్ చేసింది. ఈ మేరకు తక్షణం స్పందించిన రైల్వేశాఖ పాలు అందించి చిన్నారి ఆకలి తీర్చింది. వివరాల్లో�
Indian Railways | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దాదాపు 71 రైళ్లకు సంబంధించిన టైంటేబుల్ మారినట్లు బుధవారం రైల్వే అధికారులు ప్రకటించారు. మారిన కొత్త టైంటేబుల్ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు