Secunderabad | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్ రైళ్లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చాలని దక్షిణ మధ్యరైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో దక్షిణ మధ్య ర�
Alert for Railway Passengers | గులాబ్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు | బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని ట్రైన్లను దారి మళ్లించింది.
న్యూఢిల్లీ : రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం పట్ల భారతీయ రైల్వేలను తీవ్రంగా ఆక్షేపించిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ తరహా ఘటనతో విమానం మిస్ అయినందుకు ఓ వ్యక్తికి రూ 30,000 పరిహారం చెల్లించాలని ఆదే
న్యూఢిల్లీ: మన భారతీయ రైళ్ల గురించి తెలుసు కదా. అవి ఆలస్యం కాని రోజంటూ ఉండదు. అలా ఆలస్యమైన రైలు కారణంగా ఓ ప్రయాణికుడు తన ఫ్లైట్ మిస్ చేసుకున్నాడు. దీంతో సదరు ప్రయాణికునికి రూ.30 వేల పరిహారం చెల�
ఇండియన్ రైల్వే| భారతీయ రైల్వేకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖా
మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్న సెటైర్ మన ఇండియన్ రైల్వేస్పై ఎప్పటి నుంచో ఉన్నదే. మన రైళ్లు ఆలస్యానికి కేరాఫ్. ఎప్పుడు ఏ రైలు ఎక్కడ ఆగుతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియన పరిస్థితి. అయితే
Alert for Passengers : రెండు రోజులు నిలిచిపోనున్న రైల్వే ఆన్లైన్ సేవలు! | నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్యా
Tejas Express :రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మహిళలకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న రెండు తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణ
న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రయాణికుల సౌకర్యార్థం ‘139 టోల్ఫ్రీ’ నంబర్ను రైల్వే తీసుకొచ్చింది. ఫిర్యాదులు, ఇతర ఏ సమాచారాన్నైనా తెలుసుకునేందుకు ఈ నంబర్కు ఫోన్ చేయాలని రైల్వే సూచించింది. గతంలో ఫిర్యాదులు తది�
రైళ్ల వేగం పెంచేందుకు నిరంతరం కృషి | భారతీయ రైల్వేలో రైళ్ల వేగవంతం చేసేందుకు నిరంతరం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వేగవంతమైన సామర్థ్యాన్ని, సంబంధిత విభాగం గరి
రైలు పట్టాలపైకి ప్రైవేట్ రైళ్లు.. ఎలాగంటే...?!
కొత్తగా 12 క్లస్టర్లలో 151 ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే బిడ్లను ఆహ్వానించింది. ఈ ....
వచ్చే ఏడాది ఆగస్టుకల్లా అందుబాటులోకిన్యూఢిల్లీ, జూలై 19: వచ్చే ఏడాది స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆలోపే కనీసం 10 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్నది. 40 నగరాలను క�