ఇండియన్ రైల్వే| భారతీయ రైల్వేకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖా
మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్న సెటైర్ మన ఇండియన్ రైల్వేస్పై ఎప్పటి నుంచో ఉన్నదే. మన రైళ్లు ఆలస్యానికి కేరాఫ్. ఎప్పుడు ఏ రైలు ఎక్కడ ఆగుతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియన పరిస్థితి. అయితే
Alert for Passengers : రెండు రోజులు నిలిచిపోనున్న రైల్వే ఆన్లైన్ సేవలు! | నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్యా
Tejas Express :రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మహిళలకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న రెండు తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణ
న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రయాణికుల సౌకర్యార్థం ‘139 టోల్ఫ్రీ’ నంబర్ను రైల్వే తీసుకొచ్చింది. ఫిర్యాదులు, ఇతర ఏ సమాచారాన్నైనా తెలుసుకునేందుకు ఈ నంబర్కు ఫోన్ చేయాలని రైల్వే సూచించింది. గతంలో ఫిర్యాదులు తది�
రైళ్ల వేగం పెంచేందుకు నిరంతరం కృషి | భారతీయ రైల్వేలో రైళ్ల వేగవంతం చేసేందుకు నిరంతరం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వేగవంతమైన సామర్థ్యాన్ని, సంబంధిత విభాగం గరి
రైలు పట్టాలపైకి ప్రైవేట్ రైళ్లు.. ఎలాగంటే...?!
కొత్తగా 12 క్లస్టర్లలో 151 ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే బిడ్లను ఆహ్వానించింది. ఈ ....
వచ్చే ఏడాది ఆగస్టుకల్లా అందుబాటులోకిన్యూఢిల్లీ, జూలై 19: వచ్చే ఏడాది స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆలోపే కనీసం 10 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్నది. 40 నగరాలను క�
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పది కొత్త ‘వందే భారత్’ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. భారతీయ రైల్వే ఈ మేరకు కసరత్తు చేస్తున్నది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా 2022 ఆగస్ట్ నాటికి పది ‘వం�
ఇరవయ్యో శతాబ్దపు విధానాలునేటి అవసరాలను తీర్చలేవు: మోదీఅహ్మదాబాద్, జూలై 16: ఇరవయ్యో శతాబ్దపు ఆలోచనలు, విధానాలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేవని ప్రధాని మోదీ అన్నారు. రైల్వేలో సంస్కరణలు అత్యావశ్యకమని పేర్క
ఢిల్లీ, జూన్ 26:రైలు టికెట్లు బుకింగ్ కోసం ఇదివరకు ప్రయాణికులు గంటల కొద్దీ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. దీన్ని నివారించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర�
24 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి.
ఢిల్లీ,జూన్ 22:ఇండియన్ రైల్వే 20 రోజుల్లో వల్సాడ్ ఆర్ఓబీని నిర్మించి రికార్డు సృష్టించింది. పశ్చిమ సరకు రవాణా మార్గ నిర్మాణంలో భాగంగా వల్సాడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని20రోజుల వ్యవధిలో భారతీయ రైల్వే �
ఢిల్లీ ,జూన్ 20: రైల్వే స్టేషన్లలో ప్రజలకువైఫైసౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చే బాధ్యతను రైల్ టెల్ కు రైల్వే శాఖ అప్పగించింది. డిజిటల్ సౌకర్యాల కల్పనకు రైల్వే ప్లాట్ఫామ్ను వేదికగా చేయాలన్న లక్ష్యంతో ఈ వ్