కొవిడ్ నేపథ్యంలో భారత రైల్వే కొత్త మార్గదర్శకాలు హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను ప్రయాణానికి అనుమతించబోమని, రైళ్లలో జరిమానాల చెల్లింపు ద్వారా టికెట్లు పొందడానిక
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నలు మూలల నుంచి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లకు డిమాండ్ పెరిగిందని రైల్వే చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ ఎక్స్�
ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లో 450 టన్నుల సరఫరా | కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ సంక్షోభం నెలకొంది. ప్రాణవాయువు అందక పలువురు రోగులు మరణించిన విషయం తెలిసిందే.
కరోనా ఐసోలేషన్ వార్డులుగా రైల్వే బోగీలు | నిత్యం ఎంతో మందిని గ్యమస్థానాలకు చేర్చే రైలు బోగీలు మళ్లీ ఐసోలేషన్ వార్డులుగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి మొదటి విడుతలో ఆసుపత్రుల్లో బెడ్ల కొరతతో కోచ్లను ఐ�
ఇండియన్ రైల్వే| రైల్వేశాఖ పరిధిలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్) అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ : క్రయోజెనిక్ ట్యాంకర్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వే ఓ విధానాన్ని రూపొందించింది. దేశంలో కరోనా మహమ్మారి�
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ కోసం భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే పరిసర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరిగేవారిపై రూ.500 జరిమానా విధించనున్నది. రైల్వే చట్టం ప్రకారం ఈ శిక్ష ఉంట
భారతీయ రైల్వే| రాజస్థాన్లోని కోటా కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను భారతీయ రైల్వే ఆ
ఇండియన్ రైల్వే| భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్లే కన్స్ట్రక్షన్ కంపెనీ (ఇర్కాన్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇర్కాన�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా, లాక్డౌన్ భయాలు వెంటాడుతున్నా.. రైళ్లు మాత్రం కొనసాగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. రైళ్లను ఆపడం లేదా తగ్గించే ఆలోచన ఏ
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించడం జరుగదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వేలు సదా భారత ప్రభుత్వంతోనే ఉంటాయని మంగళవారం చెప్పారు. ‘రైల్వేలను ప్రైవేటీకరించినట్లు మాపై ఆరోపణల�
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ప్లాట్ఫామ్ టికెట్ను భారీగా పెంచింది. ఇప్పటి వరకూ రూ.10గా ఉన్న ప్లాట్ఫామ్ టికెట్ను రూ.30కి పెంచింది. ఈ టికెట్ తీసుకున్న వాళ్లు రెండు గంటల పాటు ప్లాట్ఫామ్పై ఉండటానిక�