రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ | ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి.. | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
ఢిల్లీ,జూన్ 17: ప్రస్తుతం దేశం లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్ల�
రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న నిర్ణయం రైల్వేలకు నష్టం తీసుకొచ్చింది. ప్లాట్ఫాం టికెట్ల రేట్లను అమాంతం పెంచడం వల్ల రైల్వే శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల నష్టాన్ని చవ�
అమరావతి, జూన్ 10:ప్రత్యేక రైళ్లు ఈనెల 30వతేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి.. -రైలు నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్పూర్ మధ్య నడిచే ప్రత్యేక ర�
ఢిల్లీ , జూన్ 6: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారతీయ రైల్వేసంస్థ ఎంతో కృషి చేస్తున్నది. దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ను అందించడంలో రైల్వేసంస్థ తమదైన శైలిలో సేవలందిస్తున్నది. ఆక్సిజన
Alert : మరో 28 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను రద్దు చేసింది. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు త�
రైల్వేశాఖ| యాస్ తుఫాను కారణంగా రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 59 రైళ్లను రద్దుచేయగా, తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల�
ఢిల్లీ : కొవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్పత్రుల కోసం 86 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్ సోకిన రో
దేశంలోని 6 వేల రైల్వే స్టేషన్లలో ఇండియన్ రైల్వే ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఝార్ఖండ్లోని హజారిబాగ్ టౌన్లో శనివారం ఫ్రీ వైఫై సేవలు ప్రారంభంకావడంతో దేశవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు �
కొవిడ్ నేపథ్యంలో భారత రైల్వే కొత్త మార్గదర్శకాలు హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను ప్రయాణానికి అనుమతించబోమని, రైళ్లలో జరిమానాల చెల్లింపు ద్వారా టికెట్లు పొందడానిక
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నలు మూలల నుంచి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లకు డిమాండ్ పెరిగిందని రైల్వే చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ ఎక్స్�