రైలు పట్టాలపైకి ప్రైవేట్ రైళ్లు.. ఎలాగంటే...?!
కొత్తగా 12 క్లస్టర్లలో 151 ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే బిడ్లను ఆహ్వానించింది. ఈ ....
వచ్చే ఏడాది ఆగస్టుకల్లా అందుబాటులోకిన్యూఢిల్లీ, జూలై 19: వచ్చే ఏడాది స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆలోపే కనీసం 10 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్నది. 40 నగరాలను క�
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పది కొత్త ‘వందే భారత్’ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. భారతీయ రైల్వే ఈ మేరకు కసరత్తు చేస్తున్నది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా 2022 ఆగస్ట్ నాటికి పది ‘వం�
ఇరవయ్యో శతాబ్దపు విధానాలునేటి అవసరాలను తీర్చలేవు: మోదీఅహ్మదాబాద్, జూలై 16: ఇరవయ్యో శతాబ్దపు ఆలోచనలు, విధానాలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేవని ప్రధాని మోదీ అన్నారు. రైల్వేలో సంస్కరణలు అత్యావశ్యకమని పేర్క
ఢిల్లీ, జూన్ 26:రైలు టికెట్లు బుకింగ్ కోసం ఇదివరకు ప్రయాణికులు గంటల కొద్దీ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. దీన్ని నివారించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర�
24 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి.
ఢిల్లీ,జూన్ 22:ఇండియన్ రైల్వే 20 రోజుల్లో వల్సాడ్ ఆర్ఓబీని నిర్మించి రికార్డు సృష్టించింది. పశ్చిమ సరకు రవాణా మార్గ నిర్మాణంలో భాగంగా వల్సాడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని20రోజుల వ్యవధిలో భారతీయ రైల్వే �
ఢిల్లీ ,జూన్ 20: రైల్వే స్టేషన్లలో ప్రజలకువైఫైసౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చే బాధ్యతను రైల్ టెల్ కు రైల్వే శాఖ అప్పగించింది. డిజిటల్ సౌకర్యాల కల్పనకు రైల్వే ప్లాట్ఫామ్ను వేదికగా చేయాలన్న లక్ష్యంతో ఈ వ్
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ | ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి.. | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
ఢిల్లీ,జూన్ 17: ప్రస్తుతం దేశం లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్ల�
రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న నిర్ణయం రైల్వేలకు నష్టం తీసుకొచ్చింది. ప్లాట్ఫాం టికెట్ల రేట్లను అమాంతం పెంచడం వల్ల రైల్వే శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల నష్టాన్ని చవ�
అమరావతి, జూన్ 10:ప్రత్యేక రైళ్లు ఈనెల 30వతేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి.. -రైలు నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్పూర్ మధ్య నడిచే ప్రత్యేక ర�
ఢిల్లీ , జూన్ 6: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారతీయ రైల్వేసంస్థ ఎంతో కృషి చేస్తున్నది. దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ను అందించడంలో రైల్వేసంస్థ తమదైన శైలిలో సేవలందిస్తున్నది. ఆక్సిజన