రైలు టికెట్ చార్జీలు స్వల్పంగా పెరిగాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి టికెట్ చార్జీలను కిలోమీటరుకు 1 పైసా వంతున, అన్ని ఏసీ తరగతుల టికెట్ చార్జీలను కిలోమీటరుకు 2 పైసల వంతున రైల్వే శాఖ ప�
భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు నాణ్యతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 23న వారణాసి-న్యూఢిల్లీ మార్గంలోని వందే భారత్ రైలు లోని సీ7 కోచ్లో ప్రయాణ�
రైల్వే టికెట్ ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించక పోయినా రైల్వే ఉన్నతాధికారి ఒకరు దీనిని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులపై పెరిగిన చార్జీల భారం జూలై 1 నుంచి అ�
Train fares | రైలు టికెట్ (Train ticket) ధరలు స్వల్పంగా పెరుగనున్నట్లు రైల్వే శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూలై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.
Railways : రైల్వే శాఖ కొత్త ట్రయల్స్ స్టార్ట్ చేసింది. ట్రైన్ కదలడానికి 24 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ చేయనున్నది. వెయిటింగ్ లిస్టు ప్యాసింజర్లకు.. కన్ఫర్మ్ టికెట్ దక్కే రీతిలో చర్యలు చేపడుతున్�
Tatkal Tickets: ఈ-ఆధార్ వెరిఫికేషన్ ఉన్న యూజర్ మాత్రమే.. ఇక నుంచి తాత్కాల్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ-ఆధార్ వెరిఫికేషన్ వ్యవస్థను స్టార్ట్ చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ �
సైనికులు ప్రయాణించే రైళ్ల వివరాలను పాకిస్థాన్ నిఘా వర్గాలు తెలుసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది రహస్య సమాచారమని, దీనిని అనధికారిక వ్యక్తులకు తెలియజేయవద్ద�
Digital Clocks: డిజిటల్ గడియారాలను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఉత్తమ డిజైన్ రూపొందించిన విజేతకు 5 లక్షల బహు�
ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో మే 2 నుంచి 6 వరకు నిర్వహించనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలను సజావుగా నిర్వహించాలని మంగళవారం సంబంధిత అధికారులను ఎస్సీఆర్ జీఎం ఆదేశించారు.
India Longest Railway Platform | భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ. ఆర్థికంగా, భద్రతను దృష్టిలో పెట్టుకొని నిత్యం లక్షలాది మంది రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ప్రయాణీకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రయాణాన�
నడిచే రైలు బండిలో నగదు అవసరమైతే ఎలా? అని చింతిస్తున్నారా? ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏటీఎం సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్ ప్ర�
ATM | కదిలే రైళ్లలోనూ ఏటీఎమ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ (Indian Railways) కసరత్తు చేస్తోంది.
Railways Concession: సీనియర్ సిటీజన్ల క్యాటగిరీలో గత అయిదేళ్లలో రైల్వే శాఖకు అదనంగా 8913 కోట్ల ఆదాయం వచ్చినట్లు తేలింది. సమాచార హక్కు చట్టం కింద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డేటా నుంచి ఈ స�