Emergency Quota: ఈక్యూ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇక నుంచి ఒక రోజు ముందుగానే తమ దరఖాస్తును సమర్పించుకోవాలి. ఎమర్జెన్సీ కోటా రూల్స్ను మార్చినట్లు రైల్వేశాఖ తెలిపింది.
Indian Railways | రైల్వే సేవల కోసం నానా రకాల యాప్లను ఉపయోగించలేక, వాటి లాగిన్, పాస్వర్డ్ వివరాలను గుర్తుపెట్టుకోలేక సతమతమవుతున్నారా? అయితే, ఈ ఇబ్బందులకు రైల్వే శాఖ తెరదించింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అన్న�
Indian Railway | భారతీయ రైల్వే కొత్త యాప్ ‘రైల్ వన్’ యాప్ని ప్రారంభించింది. ప్రయాణికులకు ఒకేచోట అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సూపర్ యాప్ని తీసుకువచ్చింది.
రైలు టికెట్ చార్జీలు స్వల్పంగా పెరిగాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి టికెట్ చార్జీలను కిలోమీటరుకు 1 పైసా వంతున, అన్ని ఏసీ తరగతుల టికెట్ చార్జీలను కిలోమీటరుకు 2 పైసల వంతున రైల్వే శాఖ ప�
భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు నాణ్యతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 23న వారణాసి-న్యూఢిల్లీ మార్గంలోని వందే భారత్ రైలు లోని సీ7 కోచ్లో ప్రయాణ�
రైల్వే టికెట్ ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించక పోయినా రైల్వే ఉన్నతాధికారి ఒకరు దీనిని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులపై పెరిగిన చార్జీల భారం జూలై 1 నుంచి అ�
Train fares | రైలు టికెట్ (Train ticket) ధరలు స్వల్పంగా పెరుగనున్నట్లు రైల్వే శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూలై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.
Railways : రైల్వే శాఖ కొత్త ట్రయల్స్ స్టార్ట్ చేసింది. ట్రైన్ కదలడానికి 24 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ చేయనున్నది. వెయిటింగ్ లిస్టు ప్యాసింజర్లకు.. కన్ఫర్మ్ టికెట్ దక్కే రీతిలో చర్యలు చేపడుతున్�
Tatkal Tickets: ఈ-ఆధార్ వెరిఫికేషన్ ఉన్న యూజర్ మాత్రమే.. ఇక నుంచి తాత్కాల్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ-ఆధార్ వెరిఫికేషన్ వ్యవస్థను స్టార్ట్ చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ �
సైనికులు ప్రయాణించే రైళ్ల వివరాలను పాకిస్థాన్ నిఘా వర్గాలు తెలుసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది రహస్య సమాచారమని, దీనిని అనధికారిక వ్యక్తులకు తెలియజేయవద్ద�
Digital Clocks: డిజిటల్ గడియారాలను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఉత్తమ డిజైన్ రూపొందించిన విజేతకు 5 లక్షల బహు�
ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో మే 2 నుంచి 6 వరకు నిర్వహించనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలను సజావుగా నిర్వహించాలని మంగళవారం సంబంధిత అధికారులను ఎస్సీఆర్ జీఎం ఆదేశించారు.
India Longest Railway Platform | భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ. ఆర్థికంగా, భద్రతను దృష్టిలో పెట్టుకొని నిత్యం లక్షలాది మంది రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ప్రయాణీకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రయాణాన�