Kedarnath | ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వరదలకు కేదార్నాథ్ (Kedarnath) సందర్శనకు వెళ్లిన యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని అధికారులు రక్షిస్తున్నారు.
భారత వాయు సేన (ఐఏఎఫ్) యుద్ధ విమానం సుఖోయ్ మంగళవారం మహారాష్ట్రలోని నాసిక్, షిరస్గావ్ గ్రామం వద్ద కూలిపోయింది. నాసిక్ రేంజ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపిన వివరాల ప్రకారం, వింగ్�
Fighter Aircraft: మహారాష్ట్రలో ఇవాళ సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ విమానం నేలకూలింది. వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం.. నాసిక్ జిల్లాలో క్రాష్ అయ్యింది.
Nnight Vision Goggles: ఎన్వీజీ టెక్నాలజీ ద్వారా ఈస్ట్రన్ సెక్టార్లో వాయు సేన విమానాన్ని ల్యాండ్ చేసింది. ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఎన్వీజీ టెక్నాలజీ ద్వారా సురక్షితమైన ఆపరేషన్స్ చేపట్టే వీలు ఉంటుంది. సీ-130జ
జమ్మూ-కశ్మీర్లో లోక్సభ ఎన్నికల తరుణంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఈ నెల 25న పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ నియోజకవర్గం పరిధిలోని పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు.
Air Force Aircraft: రాజస్థాన్లోని జైసల్మేర్లో భారతీయ వైమానిక దళానికి చెందిన విమానం కూలింది. ఓ స్టూడెంట్ హాస్టల్ బిల్డింగ్ వద్ద ఆ విమాన శకలాలు పడ్డాయి. శిక్షణలో ఉన్న తేజస్ విమానం కూలినట్లు తెలుస్తోం�
Begumpet | వాయుసేనకు చెందిన ఓ శిక్షణా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 40 నిమిషాల పాటు బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో గాల్లోనే చక్కర్లు కొట్టింది.
Chinook Helicopter Emergency Landing | ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన చినూక్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పంజాబ్లోని బర్నాలాలో ఈ సంఘటన జరిగింది.
Aircraft crash | భారత వాయుసేన (Indian Airforce) కు చెందిన హాక్ ట్రెయినర్ ఎయిర్క్రాఫ్ట్ (Hawk trainer aircraft) మంగళవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. కొత్తగా ఎయిర్ఫోర్స్లో చేరే సైనికులకు యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ ఇచ్చే ఈ ఎయిర్�
భారత గణతంత్ర వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన ప్రధాన వేడుకలు అసలైన భారతీయతను ఆవిష్కరించటంతోపాటు దేశ సైనిక, ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈసారి వేడ�
Hindan Air Base | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ వద్ద ఉన్న హిండన్ ఎయిర్ బేస్ వద్ద సొరంగం కలకలం సృష్టించింది. 20 అడుగుల ఎత్తులో ఉన్న ఎయిర్బేస్ ప్రహరీ గోడకు అంచున 4 అడుగుల లోతు గుంత తీశారు.
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించబోతున్నది. ఈ నెల 19వ తేదీన జరుగనున్న ప్రపంచకప్ ఫైనల్లో భారత ఎయిర్ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ ఏ�