Ganga Expressway: గంగా ఎక్స్ప్రెస్ వేపై .. ఇవాళ భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. టేకాఫ్తో పాటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ విన్యాసాలు చేపట్టాయి. రఫేల్, సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2
Supreme Court: భారతీయ వైమానిక దళం నిబంధనల ప్రకారం సవతి తల్లికి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని తేల్చనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఐఏఎఫ్లో ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయో తె
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో భారతీయ వైమానిక దళం(ఐఏఎప్) గురువారం సెంట్రల్ సెక్టార్ వ్యాప్తంగా ఆపరేషన్ ఆక్రమణ్ పేరిట భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించింది.
Air show | చెన్నైలోని మెరీనా బీచ్లో ఆదివారం భారత వైమానిక దళం (Indian Air Force) మెగా ఎయిర్ షోను ప్రారంభించింది. అక్టోబర్ 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు ప�
దేశంలోని కొన్ని రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలు, కొండ చరియలు కూలిన ఘటనల్లో కేదార్నాథ్ ధామ్లో చిక్కుకుపోయిన 130 మంది యాత్రికులను భారత �
India's fighter aircraft | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో భారత గగనతలంలోకి ఆ దేశ ఎయిర్క్రాఫ్ట్ (Air craft) ప్రవేశించడం కలకలం రేపింది.
Kedarnath | ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వరదలకు కేదార్నాథ్ (Kedarnath) సందర్శనకు వెళ్లిన యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని అధికారులు రక్షిస్తున్నారు.
భారత వాయు సేన (ఐఏఎఫ్) యుద్ధ విమానం సుఖోయ్ మంగళవారం మహారాష్ట్రలోని నాసిక్, షిరస్గావ్ గ్రామం వద్ద కూలిపోయింది. నాసిక్ రేంజ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపిన వివరాల ప్రకారం, వింగ్�
Fighter Aircraft: మహారాష్ట్రలో ఇవాళ సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ విమానం నేలకూలింది. వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం.. నాసిక్ జిల్లాలో క్రాష్ అయ్యింది.
Nnight Vision Goggles: ఎన్వీజీ టెక్నాలజీ ద్వారా ఈస్ట్రన్ సెక్టార్లో వాయు సేన విమానాన్ని ల్యాండ్ చేసింది. ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఎన్వీజీ టెక్నాలజీ ద్వారా సురక్షితమైన ఆపరేషన్స్ చేపట్టే వీలు ఉంటుంది. సీ-130జ
జమ్మూ-కశ్మీర్లో లోక్సభ ఎన్నికల తరుణంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఈ నెల 25న పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ నియోజకవర్గం పరిధిలోని పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు.