భారత వైమానిక దళానికి అవసరమైన ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసేందుకు భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు జీఈ ఏరోస్పేస్తో ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) అంగీకరించింది. �
President Droupadi Murmu: సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లో దాదాపు 30 నిమిషాల పాటు విహరించానని, ఆ జెట్ నుంచి బ్రహ్మపుత్ర, తేజ్పూర్ లోయల్లో విహరించానని, హిమాలయాల అద్భుతాలను వీక్షించినట్లు ఆమె తెలిపారు. సముద్ర మట్�
Kiran Aircraft: కిరణ్ శిక్షణ విమానం కర్నాటకలో కూలింది. చామరాజనగర్లోని మాకాలి గ్రామంలో ఆ విమానం క్రాష్ అయ్యింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.
MiG-21 | భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రత్యేకంగా మిగ్-21 ఫైటర్ జెట్స్ ఎక్కువగా కుప్పకూలిపోతున్నాయి. ఇవి అనేక మంది శిక్షణ పైలట్ల ప్రాణాలను హరించివేస్తున్నాయి. అ
Operation Kaveri | సుడాన్ (Sudan) లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1,400 మందిని సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు భారత వాయు సేన (Indian Air Force-IAF) తాజాగా వ
Chief Marshal VR Chaudhary | భారత వైమానిక దళాన్ని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి ప్రశంసించారు. సూడాన్లో వాడి సిడ్నా రెస్క్యూ ఆపరేషన్ను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వైమానిక దళం సామర్థ్యాన్ని ప్�
భారత వైమానిక దళంలో అగ్నివీరులుగా సేవలందించేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన యువతీ, యువకులు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది.
వాయు సేన పైలట్ పాత్రలో కంగనారనౌత్ నటిస్తున్న సినిమా ‘తేజస్'. సర్వేష్ మెవారా దర్శకుడు. 2016లో మన దేశం వాయుసేనలో తొలిసారి మహిళా పైలట్ను నియమించింది.
IAF weapon system branch:భారత వైమానిక దళం ఇవాళ 90వ వార్సికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చరిత్రాత్మకమైన సందర్భమని, వైమానిక దళంలో
Light Combat Helicopters | భారత అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా తయారు చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్స్ (LCH)ను సోమవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. రాజస్థాన్ జోధ్�
Indian Air Force | భారత వాయుసేన (Indian Air Force) సత్తా మరింత పెరుగనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎగురగల తేలికపాటి హెలికాప్టర్లు నేడు ఇండియన్ ఎయిర్పోర్స్లో చేరనున్నాయి.
న్యూఢిల్లీ: సరిహద్దులో గగనతల ఉల్లంఘనలకు పాల్పడవద్దని చైనాకు భారత్ చెప్పింది. అలాంటి వాటిని మానుకోవాలని సూచించింది. తూర్పు లఢక్ సరిహద్దులో రెచ్చగొట్టే కార్యక్రమాలకు చైనా పాల్పడుతున్నది. జూన్ చివరి వ
న్యూఢిల్లీ: శవపేటికలుగా మారిన మిగ్ యుద్ధ విమానాలకు భారత వాయు సేన (ఐఏఎఫ్) వీడ్కోలు చెప్పనున్నది. మరో మూడేళ్లలో మిగ్-21 ఫైటర్ స్క్వాడ్రన్లను స్వరీస్ నుంచి పూర్తిగా తొలగించనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ న�
గోదావరి వరద ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ప్రవాహానికి అనేక గ్రామాలకు రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలు బంద్ అ�