న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్ కింద కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ కానున్నది. జూన్ 24వ తేదీ నుంచి వైమానిక దళంలో నియామక ప్రక్రియ మొదలు కానున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ వెల్లడించారు. అగ్నిప�
రాంచీ : జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో రోప్వే కేబుల్ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మరణించారు. రోప్ వే క్యాబిన్లలో చిక్కుకున్న వారిని �
న్యూఢిల్లీ: యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన భారత వాయుసేన (ఐఏఎఫ్) సిబ్బందిని సివిల్ సర్వీసెస్లో చేరేందుకు అనుమతించాలని మిలిటరీ కోర్టు ఆదేశించింది. దీని కోసం సంబంధిత నియమాలను సవరించాలని ఐఏఎఫ్క
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచంతోపాటు భారత్పైనా ప్రభావం చూపుతున్నది. వాయు శక్తి విన్యాసాలను భారత వాయుసేన (ఐఏఎఫ్) వాయిదా వేసింది. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్లోని పోఖ్రాన్ రేంజ్లో ఈ �
Ukraine | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు
Operation Ganga | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీనికోసం భారతీయ వాయుసేన రంగంలోకి దిగింది. భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో (Operatio
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చారు. అయితే ఇప
పుల్వామాలో కాపు కాసి దాదాపు 40 మంది సైనికుల ఊచకోతకు కారణమైన తీవ్రవాదుల పని పట్టేందుకు భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్కు సరిగ్గా నేటితో మూడేండ్లు...
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరాయి. ఫ్రాన్స్ ఎయిర్బేస్ నుంచి మంగళవారం ఇవి టేకాఫ్ అయ్యాయి. పలు గంటలు ఏక ధాటిగా ఎగిరి మంగళవారం సాయంత్రం దేశంలో ల్యాండ్ అయ్యాయి. కాగా, ఈ మూడు రాఫెల్�
పరేడ్లో భాగంగా వాయుసేన ప్రదర్శించిన శకటంపై రాఫెల్ను నడిపిన తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్ సెల్యూట్ చేస్తూ అందరినీ ఆకర్షించారు. వాయుసేన శకట ప్రదర్శనలో పాల్గొన్న రెండో మహిళా పైలట్ ఈమెనే. గతేడాది ఫ్�
న్యూఢిల్లీ: ఆర్డీ పరేడ్లో వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 73వ గణతంత్య్ర దినోత్సవ వేళ ఢిల్లీలో వివిధ రకాల యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. రఫేల్, జాగ్వార్, హెర్క్యూల్స్, సుఖోయ్ యుద్ధ వ�
9.00am జనరల్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు.11.35: సూలూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగారు.11.48 am అక్కడినుంచి 94 కిలోమీటర్ల దూరంలోని వెల్లింగ్టన్�
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 2022 జనవరి నుండి రాఫెల్ ఫైటర్ ఫ్లీట్ను అప్గ్రేడ్ చేయనున్నది. నిర్దిష్టమైన భారతీయ ప్రమాణాల మేరకు రాఫెల్ యుద్ధ విమానాల ఫ్లీట్ను మెరుగుపరచనున్నది. ఇస్ట్రెస్ ఎయిర్బ�