రూ.84 కోట్ల విలువైన సుమారు 1440 పురాతన వస్తువులు, విగ్రహాలను భారత్కు తిరిగి ఇవ్వనున్నట్లు అమెరికాలోని మన్హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ ఎల్.బ్రాగ్గ్ జూనియర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Arsh Dalla | అరెస్టయిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లా భారత్కు అప్పగించాలని కోరుతామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఉగ్రవాదిని భారత్కు అప్పగిస్తారా? అని కెనడా విదేశాంగ మంత్రిని మెలోనీ జాలీని ప్రశ్�
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్కు ముందే భారత్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 22 నుంచి మొదలయ్యే టెస్టు కోసం జరుగుతున్న సన్నాహాకాల్లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గాయాలపాలయ్యారు.
Under -19 Asia Cup : ఈ ఏడాది ఆఖర్లో క్రికెట్ మ్యాచ్ల సందడి మొదలుకానుంది. ఇప్పటికే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారుకాగా.. అండర్ -19 ఆసియా కప్లు కూడా అదే సమయంలో జరుగనున్నాయి.
ఆధునిక కాలంలో ఎవరూ ఊహించని రీతిలో హెజ్బొల్లాపై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వినూత్నమైన దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో ఆ సంస్థకు భారీ
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ఖాన్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం సన్నద్ధమవుతున్న సర్ఫరాజ్కు గురువారం జరిగిన నెట్ ప్రాక్టీస్లో మోచేతికి గాయమైంది.
మహిళల ఆసియా కప్ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత్ జోరు కొనసాగుతోంది. గురువారం మన అమ్మాయిలు 13-0తో థాయ్లాండ్ను చిత్తుచిత్తుగా ఓడించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశారు.
దేశీయ వాణిజ్య ఎగుమతులు గత నెల అక్టోబర్లో నిరుడుతో పోల్చితే 17.25 శాతం పెరిగి రెండేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 39.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే వాణిజ్య లోటు కూడా 27.14 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం.
భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.