Blind T20 World Cup : ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు కోల్పోయే ప్రమాదంలో పడిన పాకిస్థాన్కు మరో షాక్. ఆ దేశంలో జరగాల్సిన అంధుల టీ20 వరల్డ్ కప్(Blind T20 World Cup) నుంచి భారత జట్టు వైదొలిగింది.
ప్రపంచంలో ఏ పిచ్పై అయినా పరుగుల వరద పారించగల సామర్థ్యం ఉన్న బ్యాటర్లు.. బంతిని అందుకుంటే పిచ్తో సంబంధం లేకుండా రాకెట్ వేగానికి తోడు బాల్ను రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు త
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలపై తమ విద్వేషాన్ని చాటుతూనే ఉన్నది. ఇప్పటికే సరైన ఆహార, వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను ఇంకా సతాయిస్తున్నది. సోమవారం భారత్, మలేషియా మధ్య జరిగిన ఫిఫా ఫ్రెం
భారత ఫుట్బాల్ జట్టు ఈ ఏడాదిని కనీసం ఒక్క విజయం లేకుండానే నిరాశగా ముగించింది. ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్లో భాగంగా సోమవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో మలేషియాతో జరిగిన పోరును టీమ్ఇండియా 1-1తో డ్రాగా ముగిస�
ఇస్రోకు చెందిన జీశాట్-20(జీశాట్-ఎన్2) ఉపగ్రహం ఈనెల 18న యూఎస్ కాలమాన ప్రకారం సాయంత్రం 6.31 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 12.01 నిమిషాలకు) స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంది.
శబ్దంతో పోలిస్తే ఐదింతల వేగంతో వెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదించే హైపర్సానిక్ క్షిపణి పరీక్షను భారత్ ఆదివారం దిగ్విజయంగా పూర్తిచేయడం ప్రశంసనీయం. రక్షణరంగ దిగ్గజం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెం
Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ టూర్ మొదలైంది. కానీ, టోర్నీని హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహిస్తారా? లేదా పాకిస్థాన్లోనే జరుగుతుందా? అనే అంశం మాత్రం తేలలేదు. తాజాగా ప
విదేశీ క్రికెట్ జట్లు భారత పర్యటనకు వచ్చినా.. టీమ్ఇండియా ఇతర దేశాలకు వెళ్లినా క్రికెట్ విశ్లేషకులు, విమర్శకులు, అభిమానులు, ఆటగాళ్ల చర్చ అంతా ‘పిచ్'ల గురించే.. ఆతిథ్య దేశాలు తమకు అనుకూలంగా పిచ్లను రూప�
దీర్ఘ శ్రేణి హైపర్సానిక్ క్షిపణి పరీక్షను భారత్ తొలిసారి ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. తద్వారా ఈ సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన నిలిచింది. గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని అత్యంత వేగంతో ల�
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు గాయాలబెడదతో సతమతమవుతున్న భారత జట్టుకు శుభవార్త. మూడురోజుల క్రితం గాయంతో ఇబ్బందిపడ్డ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆదివారం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడ
రూ.84 కోట్ల విలువైన సుమారు 1440 పురాతన వస్తువులు, విగ్రహాలను భారత్కు తిరిగి ఇవ్వనున్నట్లు అమెరికాలోని మన్హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ ఎల్.బ్రాగ్గ్ జూనియర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.