Corona cases | దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు. మరో 19,500 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఆసియా యూత్ బీచ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. థాయ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో మన అమ్మాయిలు రజత పతకం కైవసం చేసుకున్నారు. టోర్నీలో భాగంగా హాంకాంగ్పై రెండు
న్యూఢిల్లీ: ఇవాళ రాత్రి 12.15 నిమిషాలకు సూర్య గ్రహణం పట్టనున్నది. భారత కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి అంటే.. ఆదివారం ఆ గ్రహణం కనిపించనున్నది. అంటార్కిటికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాం
Corona cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకు పైగానే నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 3688 మంది కరోనా బారినపడ్డారు.
ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ భాషాంహకార వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడని వారు దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపోవాలని అన్నారు. హిందీని ప్రేమించని వారు విదేశీయులుగా లేదా విదేశీ శక్తులతో లింకులు ఉన్
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 3,377 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి.
ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు జూన్ మాసాంతంలో భారత్లో లాంఛ్ కానున్నాయి. ఒప్పో రెనో 8 సిరీస్ జూన్ చివరిలో భారత్లో అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ ట్వీట్ చేశారు.
Solar Eclipse | ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెల 30న ఏర్పడనున్నది. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం కాగా.. దక్షిణ అమెరికాలోని దక్షిణాది ప్రజలు, అంటార్కిటికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు సూర్యాస్తమయానికి కొద్ది సమయం ము
మామిడి పండ్లు అనగానే మనకు బంగినపల్లి, అల్పాన్సా, లంగ్దా వంటి ఎన్నో రకాల పండ్లు నోరూరిస్తుంటాయి. అసలు ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే మామిడి పండు ఎక్కడ పండిస్తారో, దాని ధర ఎంతో తెలిస్తే అవాక్క�
corona cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్ వచ్చింది.