వాషింగ్టన్: రక్షణ అవసరాల కోసం రష్యాపై ఇండియా ఆధారపడడం మానుకోవాలని అమెరికా రక్షణశాఖ పెంటగాన్ అభిప్రాయపడింది. ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం �
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం 2451 కేసులు నమోదవగా, కొత్తగా 2527 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,54,952కు చేరాయి.
రానున్న రోజుల్లో కాలేజీల్లోనే కాకుండా బహిరంగ ప్రాంతాల్లో కూడా హిజాబ్ధారణపై నిషేధం విధించే అవకాశమున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యశ్పాల్ సువర్ణ అన్నారు. పబ్లిక్ ప్లేస్లలో హిజాబ్పై
ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా గ్రీన్సిగ్నల్ ఇచ్చిం ది. భారత్ నుంచి ఈసారి 79,237 మంది యాత్రికులను అనుమతించనున్నట్టు సౌదీ సమాచారం అందించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడి�
న్యూఢిల్లీ : ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది. కరోనా పరిమితుల నేపథ్యంలో ఈ ఏడాది 79,237 మందిని యాత్రకు అనుమతి ఇవ్వగా.. 65 సంవత్సరాలు పైబడిన వారందరికీ అవకాశం లేదని సౌదీ ప్రభుత్వం భారత్కు తెలిపిం�
ఉత్తరప్రదేశ్లో మొదలై మధ్యప్రదేశ్, గుజరాత్లకు చేరి, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి పాకిన బుల్డోజర్ రాజకీయాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అల్పసంఖ్యాక వర్గాలే కాకుండా, పేదప్రజల, ప్రజాస్వామ్య ప్రియుల హృద
corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా మరో 2451 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,52,425కు చేరాయి. ఇందులో 4,25,16,068 మంది బాధితులు
శాస్త్ర, సాంకేతిక యుగంలో వ్యవసాయం రూపు రేఖలు మారుతున్నాయి. దుక్కిలో జోడెడ్ల నాగలి, గాలివాటానికి ధాన్యం తూర్పార పట్టడంలాంటివి ఇక గతకాలపు చిహ్నలుగానే మిగులుతాయి. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న సాగుభూములు �
మైనార్టీ వ్యతిరేక ముద్ర దేశానికి మంచిది కాదు. దేశీయ వాణిజ్యంపై ఇది దుష్ప్రభావం చూపుతుంది. భారతీయ వస్తువుల మార్కెట్ దెబ్బతింటుంది. భారతదేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారుతుంది.
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ రెండు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం 2067 మంది కరోనా బారినపడగా, కొత్తగా 2380 మందికి పాజిటివ్ వచ్చింది.