కరోనా వ్యాప్తి రేటును సూచించే ఆర్ విలువ మళ్లీ పెరుగుతుండటం గుబులు రేపుతున్నది. మూడు నెలల తర్వాత దేశంలో మళ్లీ ఆర్ వ్యాల్యూ ఒకటి దాటిందని చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్మ్యాటికల్ సైన్సెస
corona cases | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 1247 కేసులు నమోదవగా, తాజాగా మరో 2,067 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,47,594కు చేరాయి.
వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు తిరోగమన విధానాలు అవలంబిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన మనదేశంలో సా�
ఆసియాన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ శుభారంభం చేసింది. మంగోలియా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీ తొలి రోజే మన రెజ్లర్లు మూడు పతకాలు కొల్లగొట్టారు. గ్రెకో రోమన్ విభాగంలో సునీల్ కుమార్ (87 కిల�
వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆటతీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. తాజా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీక్.. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దంచికొడుతున్నాడు. ఆరు, ఏడు స�
లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్స్ ఇండియా కూడా తన మోడళ్ళ ధరలను పెంచింది. ఉత్పత్తి వ్యయం అధికమవడంతో కార్ల ధరలను రూ.1 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచినట్లు మంగళవారం ప్రకటించింది.
ఇప్పటివరకూ ఒక విద్యార్థి ఏదైనా కోర్సును పూర్తిగా స్వదేశంలో, లేదంటే విదేశాల్లో పూర్తిచేయవచ్చు. కాని ఒకే కోర్సును స్వదేశంతో పాటు, విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
సొంత పార్టీపై తరచూ విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్ర మోదీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో తీసుకెళ్లడంలో ప్రధాని విఫలమయ్యారని దుయ్యబట్టా�
2023 ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 0.8 శాతం తగ్గించి 8.2 శాతానికి పరిమితం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దండెత్తిన క్రమంలో వినిమయం, వృద్ధి కార్యకలాపాల�
భారత్లో డిజో ఎస్ పేరుతో న్యూ స్మార్ట్వాచ్ను డిజో లాంఛ్ చేసింది. లేటెస్ట్ రియల్మి వాచ్ 2 ప్రొ తరహాలో కంపెనీ తొలిసారిగా రెక్టాంగ్యులర్ డయల్తో న్యూ స్మార్ట్వాచ్ను కస్టమర్ల ముందుకు తీసుకువ
న్యూఢిల్లీ : దేశంలో నిన్న భారీ పెరిగిన కేసులు.. ఇవాళ తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర భారీ శ్రేణి షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరికి దారితీసింది.
14.55 శాతానికి ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ధరల పరుగు ఆగడం లేదు. ముడి చమురు, ఇతర కమోడిటీలు పెరిగిన ప్రభావంతో అన్ని ఉత్పత్తుల టోకు ధరలు భగ్గుమన్నాయి. 2022 మార్చి నెలలో హోల్సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డ�