మనం ఓసారి కనురెప్ప మూసి తెరిచేలోపు కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తున్నదో తెలుసా? అక్షరాలా రూ.3.38 లక్షలు. చాయ్ తాగినంత సేపట్లో నరేంద్రమోదీ సర్కార్ ఏకంగా రూ.2 కోట్ల అప్పు చేస్తున్నది. తద్వారా క్షణక్షణానిక�
అది 2021 ఆగస్టు-2022 మార్చి మధ్య సమయం.. అంటే 8 నెలలు.. జమ్ముకశ్మీర్లోని లఢఖ్లో ఉన్న విద్యుత్తు పంపిణీ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడికి యత్నించారు. పవర్ గ్రిడ్ నెట్వర్క్లోకి చొరబడేందుకు విశ్వ ప్రయత్నాలు చే
ప్రధాని మోదీ పరిపాలనా కాలంలో సంపన్నులు భారీ సంఖ్యలో ఇతర దేశాలకు వలస పోవడం, తమ భారత పౌరసత్వాన్ని కూడా వదులుకోవడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్ళడం, ఉద్యోగార్థులు ఎక్కువ �
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ భారత జట్టు వన్డే సిరీస్ను గెలుచుకుని క్లీన్స్వీప్ మీద కన్నేసింది. బుధవారం చివరి వన్డే ముగిశాక రెండ్రోజులకే విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్ర
Swiss Banks | స్విస్ బ్యాంకుల్లో 2021 సంవత్సరంలో భారతీయుల డిపాజిట్లు 8.3శాతం తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్ మనీ ట్యాక్స్ చట్టం కింద విదేశాల్లో 368 అప్రకటిత ఆస్తుల డిపాజిట్ కేసుల
Joe Biden | ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం నిత్యం పెరుగుతూ వెళ్తున్నది. సవాల్ విసురుతోన్న ద్రవ్యోల్బణంపై దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో మాంద్యంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్
భారత తొలి మహిళగా సవిత కంజ్వాల్ రికార్డు ఉత్తరకాశి (ఉత్తరాఖండ్), జూలై 25: కేవలం 16 రోజుల్లోనే ఎవరెస్టు, మకాలు పర్వతాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ఉత్తరాఖండ్కు చెందిన సవిత కంజ్వాల్ రికార్డు సృష్టించారు
ద్వీపరాజ్యంలో రాజకీయ సునామీ అంతర్జాతీయ ఇంటర్నెట్పై ఇండియా టీమ్ నిఘా నిరసనగా మారిషస్ టెలికం సీఈవో రాజీనామా జగ్నాథ్ సర్కారు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు న్యూఢిల్లీ, జూలై 25: హిందూ మహా సముద్ర ద్వీపరాజ్యమై
వెస్టిండీస్తో ఆదివారం ముగిసిన రెండో వన్డేలో తన వీరోచిత ఆటతో భారత్కు విజయాన్ని అందించాడు ఆలౌరౌండర్ అక్షర్ పటేల్. ఈ ఎడం చేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడి మ్యాచ్ విన్న
Corona cases | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,279 కేసులు నమోదవగా, తాజాగా 16,866 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,39,05,621కి
India | వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా మరో విజయాన్ని సొంతం చేసుకున్నది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జరిగిన రెండో వన్డేలోనూ గెలుపొందింది.
India | వెస్టిండీస్తో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో టీమ్ఇండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.
నవభారత జాతి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం చోదక శక్తిగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. అన్ని రంగాల్లో నవీన ఆవిష్కరణలు, నూతన విధానాలతో ముందుకు పోతున్నదని తెలిపారు. దేశానికి బు�