Minister KTR | స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల వేళ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా భారతీయులందరికీ ఇవాళ ఒక మైలురాయి రోజు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రంపచంలో మన దేశానికి ఉన్న విశిష్టతను మనం గౌరవించుకుందాం అని పిలుపునిచ్చారు. మనల్ని ఏకం చేసే అంశాలపై దృష్టి పెడుదాం.. మనల్ని విభజించి చూసే అంశాలపై దృష్టి పెట్టొద్దు. ప్రేమను, సంతోషాన్ని పంచండి.. ఈ దేశాన్ని మరింత గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
A milestone day for all Indians #IndiaAt75
Let’s embrace what makes us special in the world, our diversity & focus on what unites us; Not what divides us
Spread love & good cheer and let’s collectively work to make this great nation The greatest 🙏#HappyIndependenceDay pic.twitter.com/A4KLVFRaP5
— KTR (@KTRTRS) August 15, 2022