రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినం
corona cases | దేశంలో కొత్తగా 975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,40,947కు చేరాయి. ఇందులో 11,366 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,25,07,834 మంది
న్యూఢిల్లీ: ఒకవైపు ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఎస్-400 సిమ్యులేటర్లు, పరికరాలను భారత్కు రష్యా సరఫరా చేసింది. భారీ ఎయిర్ ఢిఫెన్స్ క్షిపణి వ్యవస్థ రెండో స్క్వాడ్రన్గా ట్రైనింగ్ స్క్వాడ్�
హైదరాబాద్ : అంతర్జాతీయ పూల మార్కెట్ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సూచించారు. చాలా చిన్న దేశాలతో పోల్చితే అంతర్జాతీయ మార్కెట
corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ మరణాలు కొద్దిగా పెరిగాయి. గురువారం 1007 కరోనా కేసులు నమోదవగా, ఒక్కరు మాత్రమే మృతిచెందారు.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్ ధరించడం, సామాజికదూరం పాటించడమే శ్రీరామ రక్ష. ఈ తారకమంత్రాన్ని పాటించి భారత్లో పది కుటుంబాల్లో ఎనిమిది తమను తాము రక్షించుకున్నాయి. ఈ కీ
corona cases | దేశంలో కొత్తగా 1007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,39,023కు చేరాయి. ఇందులో 4,25,06,228 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య (ఏఐఎఫ్ఓఎఫ్)ప్రధాన కార్యదర్శిగా ఎండీ మౌజం అలీఖాన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అటవీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మౌజం అలీఖాన్ కామారెడ్డి జిల్ల
దేశంలో ఇటీవలి కాలంలో మతపరమైన అసహనం బాగా పెరిగిందని సిక్కుల సమన్వయ కమిటీ(ఏపీఎస్సీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లకు పాల్పడుతున్నవారిపై ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై సలహాల
నేటి నుంచి ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్లు భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సుస్థిరం చేసుకునేందుకు భారత్ కీలక మ్యాచ్లకు సిద్ధమైంది. డబుల్ హెడర్లో భాగంగా గురు, శు�
న్యూఢిల్లీ: వీధిబాలల క్రికెట్ ప్రపంచకప్ (ఎస్సీసీడబ్ల్యూసీ) 2023లో భారత్లో జరుగనుంది. ప్రపంచబ్యాంక్, ఐసీసీ, బ్రిటీశ్ హై కమిషన్తో కలిసి స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్, సేవ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఈ టో
ఉక్రెయిన్పై రష్యా చేసిన అమానుష దాడిని ఖండించకుండా, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవాలని చూసే దేశాల విషయంలో అమెరికా, దాని మిత్రదేశాలు తగిన చర్యలు తీసుకుంటాయట. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలె�