క్రిప్టో కరెన్సీల్లో మదుపు లేదా ట్రేడింగ్కు సంబంధించి ఈ నెల 1 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. క్రిప్టో అకౌంట్లకు నగదు
బదిలీలపై ఒక శాతం టీడీఎస్, లాభాలపై 30 శాతం పన్ను, నష్టాలను ఇతర అసెట్లలో వచ్చిన ల�
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సోమవారం విధానంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారంపై సమీక్షిస్తారని, అలాగే దక్షిణాసియా, ఇండో-పసిఫ�
ఇస్లామాబాద్ : కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్లో సంబంధాలు సాధారణ స్థితికి రావని పాక్ ప్రధానమంత్రి అభ్యర్థి షాబాజ్ షరీఫ్ అన్నారు. శనివారం అర్ధరాత్రి పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్�
Corona cases | దేశంలో కొత్తగా 1054 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,35,271కి చేరాయి. ఇందులో 4,25,02,454 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
బీజేపీ అనుసరిస్తున్న విద్వేషపూరిత విధానాలతో దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కర్ణాటకలో జరుగుతున్న హలాల్, హిజాబ్ వివాదాలపై ఓ జాతీయ మీడియాతో ఆయన �
న్యూఢిల్లీ : రక్షణ రంగంలో భారత్ మరో విజయాన్ని సాధించింది. పినాక ఎంకే-1 (Enhanced) రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇవాళ పినాక ఎంకే-1 (మెరుగైన) రాకెట్ సిస్టమ్ (EPRS), పినాకా ఏరియా డినియల్ మ్యూనిషన్ (ADM) రాకెట్ వ్యవస్థలను డీఆర�
న్యూఢిల్లీ : ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్పై కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. యూఏపీఏ చట్టం 1967 కింద తల్హా సయీద్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ శనివారం నోటిఫికేషన్ను విడుదల
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఏ శక్తి ఇండియాను అడ్డుకోలేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ స్పందించారు. ఇండియా�
దేశంలో కొత్తగా గుర్తించిన మధుమేహ రోగుల్లో 80 శాతానికి పైగా అసాధారణ కొవ్వుస్థాయిలు ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్-2 డయాబెటిక్ మిల్లిటస్ (టీ2డీఎం)తో బాధపడుతున్న 55 శాతం కంటే ఎక్కువ మందిలో గుండె స�
సామాన్యుడి నడ్డివిరుస్తూ రాకెట్ వేగంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతున్న కేంద్రప్రభుత్వం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేని విధంగా అత్యధిక ఇంధన ధర�
Corona | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1033 కేసులు నమోదవగా, తాజాగా అవి 1109కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,30,33,067కు చేరాయి. ఇందులో 4,25,00,002 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
నాగరికత వ్యాప్తికి, అభివృద్ధికి వారధిగా నిలువాల్సిన రహదారులు మన దేశంలో రక్త దారులుగా మారుతున్నాయి. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ తాలూకు ‘ప్రపంచ రహదారి గణాంకాలు-2018’ నివేదిక భారత్ దుస్థితిని కళ్లకు కట్ట�