corona cases | దేశంలో కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యిలోపు నమోదవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా ఆదివారం నాటికంటే 16 శాతం తక్కువ అని వె
తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మరే రాష్ట్రం కనీసం ఆలోచనైనా చేయలేని విప్లవాత్మక పథకాలకు తెలంగాణ ప్రయోగశాలగా మారింది. అన్ని రాష్ర్టాలకు అధ్యయన కేంద్రంగా భాసిల్లుతు�
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు దేశానికి ఆదర్శంగా నిలువనున్నాయి. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేత�
అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ , నాగారం మున్సిపాలిటీలో రూ.కోటి 52 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి �
Corona cases | దేశంలో కరోనా కేసులు వెయ్యికి తగ్గాయి. కొత్తగా 1096 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,24,93,773 మంది కోలుకున్నారు. 5,21,345 మంది మరణించారు. మరో 13,013 కేసులు
దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంత గా మార్చి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం వెల్లడించిం ది. పశ్చిమ అలజడులు లేకపోవడం వల్ల వర్షపాతం లో లోటు ఏర్పడిందని, అందుకే ఉత్తర, దక్షిణ �
దేశీయ కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొన్నది. ఇప్పటి వరకు దేశీయ కుబేరుడగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ర్యాంక్కు
Venkaiah Naidu | ఆచరణ సాధ్యం కాని విద్య వల్ల ప్రయోజనం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఉన్నతమైన కలలు, ఆచరణ, చేతల్లో చిత్తశుద్ధే విజయ రహస్యమని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం విజ్
Sri Lanka | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు (Sri Lanka) భారత్ చేయుతనందిస్తున్నది. రవాణా రంగంలో కీలక పాత్ర పోషించే డీజిల్ను లంకకు అందించింది. బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన 40 వేల టన్నుల డీజిల్ను
Corona cases | దేశంలో కొత్తగా 1260 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,27,035కు చేరాయి. ఇందులో 4,24,92,326 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,21,264 మంది చనిపోయారు.
జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో గత నెలకుగాను దేశవ్యాప్తంగా రూ.1.42 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యా మధ్య గత నెల రోజుల నుంచి వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా టూర్లో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో తలెత్తిన స�
corona cases | దేశంలో కొత్తగా 1335 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,25,775కు చేరింది. ఇందులో 4,24,90,922 మంది కోలుకున్నారు. 5,21,181 మంది మృతిచెందారు.