న్యూఢిల్లీ : భారత్తో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ప్రత్యేక అనుబంధం ఉంది. భారత్ యొక్క రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ను 2021లో అబేకు ప్రకటించింది. 2014లో యూపీఏ గవర్నమెంట్లో గణతంత్ర ది�
స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (51; 4/33) అన్నీ తానై విజృంభించడంతో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి పోరులో టీమ్ఇండియా 50 పరుగుల తేడా
భారత్ 198/8 ఇంగ్లండ్తో తొలి టీ20 మూడు ఫార్మాట్ల కెప్టెన్గా ఎంపికైన అనంతరం రోహిత్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. మరోవైపు పూర్తి స్థాయి సారథిగా బట్లర్కు కూడా ఇదే మొదటి మ్యాచ్. సౌతాంప్టన్: మూడు మ్యాచ్ల సిరీస్లో
భారత వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి-2022 నివేదిక వెల్లడించింది. ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 2012లో 2.52 కోట్ల
చైనా మొబైల్ ఫోన్ దిగ్గజం వివోకు చెందిన 48 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వివో సహా అనుబంధ కంపెనీలకు చెందిన 119 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది.
Coronavirus | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువలో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగుతున్నది. ఈ నెల 22 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో మొదలయ్యే మూడు మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం జ�
ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా భారత్..న్యూజిలాండ్తో తలపడనుంది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్లను డ్రా చేసుకున్న సవిత సారథ్యంలోని టీమ్ఇండి�
నూర్సుల్తాన్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-20 ఆసియా వాలీబాల్ చాంపియన్షిప్లో భారత్ అదరగొట్టింది. బుధవారం జరిగిన పూల్-బి మ్యాచ్లో భారత్ 3-0(25-21, 25-11, 25-14)తో కజకిస్థాన్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్లో �
భారత్ను 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తానన్నారు.. దేశాన్ని విశ్వ గురువు స్థానంలో నిలబెడతానని రోజుకోసారి శపథం చేస్తున్నారు.. దేశానికి ఇక స్వర్ణయుగమే అన్నట్టుగా ఆర్భాటాలు చేస్తున్నారు.. కాన�
న్యూఢిల్లీ, జూలై 6: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి ప్రత్యేక విక్రయ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి 24 వరకు రెండు రోజుల పాటు ‘ప్రైమ్ డే’ సేల్స్ పేరుతో ప్రత్యేక ప్రొగ్రాంను నిర్వహిస్తున్నది. అల�
గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ హిసెన్స్ ఇండియాలో తన కొత్త 120 ఇంచుల 4కే స్మార్ట్ లేజర్ టీవీ '120ఎల్9జీ'ని బుధవారం విడుదల చేసింది. ఈ లేజర్ టీవీ ధర రూ.4,99,999. అంటే దాదాపు రూ.5లక్షలు. ఇది 3,000 ల్యూమెన్స్ ప్రకాశం 4కే యూహె�
Corona cases | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 13,086 కేసులు నమోదవగా తాజాగా ఆ సంఖ్య 16,159కి పెరిగింది. దీంతో మొత్తం కేసులు 4,35,47,809కి చేరాయి. ఇందులో 4,29,07,327 మంది కోలుకున్నారు.