Sanath Jayasuriya | పొరుగు దేశంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న జనానికి ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తన మద్దతును ప్రకటించారు. కష్ట సమయాల్లో దే�
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఇండియాను ఓడించడం మాత్రం అంత ఈజీ
Corona cases | దేశంలో కొత్తగా 16,678 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,36,39,329కి చేరాయి. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది మరణించారు.
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక భవిష్యత్తును మోదీ సర్వనాశనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రగతిభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రాల ప్రగతి�
గ్యాస్ సిలిండర్ పడేసి.. కట్టెలు తీసుకోవడమేనా అచ్ఛేదిన్? ట్విట్టర్లో ఆసక్తికర వీడియోపై కేటీఆర్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): భారత్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేదని ఐ�
Corona cases | దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,36,22,651 కు చేరాయి. ఇందులో 4,29,68,533 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
రెండో టీ20లో భారత్ గెలుపు మెరిసిన భువీ, జడేజా, రోహిత్ నేడు ఆఖరి మ్యాచ్ ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకుండానే బోణీ కొట్టిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగిస్తూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించు�
న్యూఢిల్లీ, జూలై 9: రానున్న ఐదేండ్లలో దేశంలో పెట్రోల్ వినియోగం నిలిచిపోనున్నదని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచనప్రాయంగా చెప్పారు. శిలాజ ఇంధనాల వినియోగంపై నిషేధం ఉండొచ్చన్నారు. మహారా�
టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అభిమానులకు శుభవార్త. ఇకనుంచి ఇరు దేశాల మధ్య జరుగబోయే టెస్టుల సంఖ్య పెరగనుంది. ఇన్నాళ్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నిర్వహిస్తున్న టెస్టు సిరీ�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 43 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 16,104 మంది కరోనా ను
న్యూఢిల్లీ : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతికి నివాళిగా శనివారం దేశ వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలపై జాతీయ జెండాలను సగ
14 నెలల కనిష్ఠానికి రిజర్వులు పతనం వారం రోజుల్లో బిలియన్ డాలర్లు తగ్గుముఖం ముంబై, జూలై 8: దేశంలో విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వ�
టీ20 ప్రపంచకప్-2022 దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా ఆటగాళ్లు తీరిక లేని క్రికెట్ ఆడనున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ వెంటనే వెస్టిండీస్ కు వెళ్లనుంది. అదీ ముగిశాక నేరుగా స్వదేశానికి వచ�