హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలను అభినందిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని సామాన్యులను దృష్టిలో ఉంచుకొని, వారి సమస్యలపై పోరాటం నిరంతరంగా నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ ఎంపీలను అభినందిస్తున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్పీఏ గవర్నమెంట్ ముందుకొచ్చి జీఎస్టీ పెంపుదల, నిత్యవసర వస్తువుల ధరల పెంపుతో పాటు ద్రవ్యోల్బణంపై చర్చించాలని కేటీఆర్ సూచించారు.
My compliments to Hon’ble MPs of @trspartyonline who continue to protest & focus on issues important to the common man of India 👍
All the diversionary tactics not withstanding, let the NPA Govt come forward and discuss GST Hike, Price Rise of Essential commodities & Inflation pic.twitter.com/ydRTg2xRcv
— KTR (@KTRTRS) July 28, 2022