BRS party :తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ.. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి పార్టీ గా మార్�
TRS MPs | ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం బీఏసీ సమావేశం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి
Margaret Alva | విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా (Margaret Alva) నేడు టీఆర్ఎస్ ఎంపీలతో భేటీకానున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని పార్లమెంటరీ పార్టీపక్ష నేత కే కేశవరావు
చట్టాన్ని ఎందుకు అమలు చేయరు? కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని టీఆర్ఎ�
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నవోదయ చట్టంలో ఉన్నా.. కాన�
వరుసగా పదో రోజూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో గళమెత్తారు. నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ సహా ప్రజా సమస్యలపై చర్చ చేపట్టాలని డి మాండ్ చేశారు. శుక్రవారం ఉ
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలను అభినందిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని సామాన్యులను దృష్టిలో ఉంచుకొని, వారి సమస్యలపై పోరాటం న�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై వారం కూడా కాకముందే విపక్ష ఎంపీల గొంతు నొక్కే పనిని అధికారపక్షం ప్రారంభించింది. సోమవారం నలుగురు లోక్సభ సభ్యులను సమావేశాలు ముగిసే ఆగస్టు 12 వరకూ బహిష్కరించగా.. మరుసటి ర�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిర�
Minister KTR | రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్�