న్యూఢిల్లీ : కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిరసనగా ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. గిరిజనుల ర�
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత.. వెల్లోకి దూసుకువెళ్లి నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంల�
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ కు రూపం, స్వర�
Telangana | కేంద్ర అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు లేవనెత్తారు. తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. రాష
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. త్వ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ఈ సమావేశం ప్రారంభం అయింది. త్వరలో ప్రారంభం కానున్న పా�
Mahesh Bigala | కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న
టీఆర్ఎస్ ఎంపీల కఠిన నిర్ణయం శీతాకాల సమావేశాలకు ఇక వెళ్లం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం ధాన్యం కొనుగోళ్లు జరిగేదాక పోరాటం ఫాసిస్టు మోదీని గద్దె దింపడమే లక్ష్యం మీడియా సమావేశంలో కేకే, నామా హైదరాబాద్�
TRS MPs | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా�
న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ కూడా ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన