CM KCR | మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత అయిదు రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నట్లు లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అత్యవసర అంశాల గురించి కేటాయించిన సమయంలో ఆయన మాట్లాడు
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం సేకరణపై ఇవాళ రాజ్యసభలో ప్రశ్న వేశారు. ఎంపీ కేశవరావు దీనిపై మాట్లాడారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేయడంలేదని, చాలా సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానని, తెలంగాణ న
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం విధాన ప్రకటన చేయాలి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు డిమాండ్ బీజేపీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలి: నామా సభకు సంజయ్ క్షమాపణ చెప్పాలి: వెంకటేశ్ నేత ఉభయసభల నుంచి ట�
న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. నాలుగవ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేప
న్యూఢిల్లీ: రాజ్యసభకు చెందిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ�
ఉదయం నుంచి సాయంత్రం దాకా టీఆర్ఎస్ ఎంపీల ధర్నా తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల కోసం దద్దరిల్లిన పార్లమెంటు మూడోరోజూ సభలను స్తంభింపజేసిన సభ్యులు లోక్సభలో నేలపై కూర్చొని నిరసన, నినాదాలు రాజ్యసభలో పోడియం వద్ద
ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్ పోడియం వద్ద ధర్నాతో దద్దరిల్లిన ఉభయ సభలు రైతుల పక్షాన నిలిచిన ఎంపీలకు వెల్లువెత్తుతున్న రైతుల మద్దతు టీఆర్ఎస్�
Lok Sabha: పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్సభలో