న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ టీఆర్ఎస్ నేతలు దుమారం సృష్టించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని గులాబీ ఎంపీలు డిమాండ్ చేశారు. బచావో బచావో కిసానో�
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి లోక్సభలో డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైన తర్వాత�
న్యూఢిల్లీ: జై తెలంగాణ నినాదాలు లోక్సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా న
TRS MPs | పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాలకు సంబంధించిన నోటీసులు ఇచ్చింది. ధాన్యం సేకరణలో జాతీయ విధానం, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారంపై చర్చించాలని రాజ్య�
Telangana | పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాల
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తొలి రోజే రభస మొదలైంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా క
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధానికి సిద్ధమైంది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది. �
పార్లమెంటులో గళమెత్తండి: సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీయండి సమగ్ర ధాన్య సేకరణ పాలసీ కోసం పోరాడండి టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం అసంబద్ధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యవ�
TRS Party | ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యస�