CM KCR | ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు టీఆర్ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం కేంద్రం వైఖరికి నిరసనగా సభనుంచి వాకౌట్ హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ పోరు ఉధృతి మరింత పెరిగింది. ఒకవైపు రాష్ట్రంలో న
అమాయకులైన అన్నదాతలను రక్షించండి.. వరి కొనుగోళ్లపై నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించండి.. నో ఇన్జెస్టిస్ టు గ్రోయింగ్ స్టేట్స్.. వి డిమాండ్ యూనిఫామ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ.. న్యూఢిల్లీ: లోక్స
న్యూఢిల్లీ : ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన న�
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జ�
న్యూఢిల్లీ: కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇవాళ ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చార
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష�
రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో కేంద్రం పచ్చి అబద్ధాలు చెప్పటం మీద టీఆర్ఎస్ ఎంపీలు భగ్గుమన్నారు. అసెంబ్లీ తీర్మానంచేసి పంపించిన బిల్లు తమకు పంపనే లేదంటూ అత్యున్నత చట్టసభతోపాటు, ద�