వాషింగ్టన్: భారత్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర నిరాశాజనకంగా ఉందని అమెరికా విమర్శించింది. రష్యాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఆ కామెంట్ చేసింది. అమెరికా మిత్ర దేశాల ఆంక్షలు ర�
corona positive | దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్ (Corona Positive)కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు.
ఏడున్నరేండ్ల కిందటిమాట.. ఉమ్మడి రాష్ట్రం.. ఏదైనా బడికిపోతే ఒక క్లాసులో 60 మంది బాలురు ఉంటే.. పదో పన్నెండు మందో బాలికలు ఉండేవారు. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. వందమందిలో 52 మంది బాలికలే.. ఇంతలోనే ఎంతమార్పు! పలకా బల�
న్యూఢిల్లీ : భారత్లో 2020 సంవత్సరంలో 1,58,964 మంది ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయని, ఇందులో 56,873 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. బుధవారం ఆయన పార్లమెం�
భారత్లో ఈ ఏడాది జూన్లో జీప్ మెరిడియన్ను లాంఛ్ చేయనున్నట్టు జీప్ వెల్లడించింది. జీప్ మెరిడియన్ బుకింగ్స్ మేలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
న్యూఢిల్లీ : దేశీయ ప్రైవేటు బ్యాంక్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్.. మరో ప్రైవేట్ బ్యాంక్ అయిన సిటీ బ్యాంక్ టేకోవర్ చేయనున్నది. ఈ విషయాన్ని సిటీ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 1.6 బిలియన్ డాల�
న్యూఢిల్లీ : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నేపథ్�
corona cases | దేశంలో కొత్తగా 1233 కరోనా కేసులు నమోదవగా, 31 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,30,23,215కు చేరగా, 5,21,101 మంది బాధితులు మృతిచెందారు.
3,399 మతపరమైనవే.. లోక్సభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 29: 2016-2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 2.76 లక్షల అల్లర్లు జరిగాయని, ఇందులో 3,399 ఘటనలు మతపరమైన ఘర్షణలేనని మంగళవారం కేంద్రం లోక్సభకు తెలియజేసింది. దేశంలో జర�
శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి వచ్చే వారం ఆయన ఇండియా రావాల్సి ఉంది. అయితే ఆ పర్యటనకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను త్వరలో రిలీజ్ చేయనున�
మాస్కో: ప్రస్తుతం రష్యాపై తీవ్ర ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో డాలర్ రూపంలో ఆ దేశంతో వాణిజ్యం సాగడం లేదు. ఈ నేపథ్యంలో నేరుగా రష్యాతో లావాదేవీలు జరిపేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంద�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గింది. గత వారం రోజుల నుంచి 1500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మాత్రం పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్�