corona cases | దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 18,819 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది కరోనా వల్ల మరణించార
ఇంగ్లండ్తో కీలకమైన ఐదో టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మకు తాజాగా జరిపిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో మళ్లీ పాజిటివ్ అని తేలడ�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..చిన్న కార్లకు గుడ్బై పలుకబోతున్నదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. చిన్న కార్లకు బదులుగా కొనుగోలుదారులు కాంప్యాక్ట్ ఎస్యూవీ, అతి
న్యూఢిల్లీ : భారతదేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు
డబ్లిన్: ఐర్లాండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. నిజానికి ఆ మ్యాచ్లో ఇండియా నెగ్గినా.. ఐర్లాండ్ మాత్రం ఆ హైస్కోర్ గేమ్లో కేక పుట్టించింది. దాదాపు విక్టరీ వరకు వచ్చింది. కానీ �
Corona Cases | దేశంలో కొత్తగా 14,506 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,33,345కు పెరిగాయి. ఇందులో 4,28,08,666 మంది బాధితులు కోలుకోగా, 5,25,077 మంది కరోనాకు బలయ్యారు.
ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన భారత్, ఐర్లాండ్ మ్యాచ్లో విజయం టీమిండియానే వరించింది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెలరేగిన దీపక్ హుడా (104), సంజూ శాంసన్ (77) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు 225 పరుగులు �
స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ.. దేశంలో ఉత్సాహం నెలకొనాల్సిన సమయంలో చాలా మందిలో ఏదో అసంతృప్తి. స్వాతంత్య్ర ఫలాలను అనుభవించలేకపోతున్నామన్న నిరాశ. రాజ్యాంగం కల్పించిన సౌకర్యాలను కూడా అందుకోలేకపోతున్నామన్�
క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంసరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. భారత మాజీ ప్రధాని పీవీ జయంతి (జ�
డబ్లిన్: వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతిని భువనేశ్వర్ కుమార్ విసిరాడా ? ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో అతను 201 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసినట్లు స్పీడ్ గన్ చూపించింది. కానీ ఆ స్ప�
Corona Cases | దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులపాటు తగ్గిన పాజిటివ్ కేసులు మళ్లీ 17 వేలు దాటాయి. ఆదివారం 11 వేల మందికి పాజిటివ్ రాగా, కొత్తగా మరో 17,073 మంది కరోనా బారిన పడ్డారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా బ్యాంకింగ్ మోసాలు దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒక ఫ్రాడ్ 2016-17 వరకు ఏటా వెయ్యి ఫిర్యాదులు 2017-18లో ఏకంగా 163 రెట్లు పెరుగుదల వివరాలు వెల్లడించిన భారత రిజర్వు బ్యాంకు హైదరాబాద్, జ�
ఐర్లాండ్ తో జరుగుతున్నా మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. వర్షం వల్ల 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. హ్యారీ టెక్టర్ (64 నాటవుట్) ధాటిగా ఆడటం తో ఆ జట్టు 108/4 స్కోర్ చేసింది. ఛేజ�