న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ నెలలోనే ఇండియాను విజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్కు రావడానికి ముందు ఆయన నేపాల్లోనూ పర్యటించనున్నారు. అయితే రెండేళ్ల క్రితం గాల్వాన్లో జర�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 2,568 కేసులు నమోదవగా, కొత్తగా 2,876 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,98,938కి చేరింది.
వాషింగ్టన్: రష్యా వద్ద డిస్కౌంట్లో చమురును కొనుగోలు చేసేందుకు ఇండియా సిద్ధమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై అమెరికా స్పందించింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వైట్హౌజ�
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఆర్థిక నిర్వహణలో మోదీ ప్రభుత్వ పనితనం ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారు. కేంద్రంలో ఆర్థిక విధానాలు గొప్ప�
మహిళల వన్డే ప్రపంచ కప్లో నాకౌట్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత జట్టు.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా బుధవారం డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో
రోజుకు 8 గంటలు ఆన్లైన్లోనే గడిపేస్తున్నారు. దేశంలోని మిల్లేనియల్స్ (1981-1996 మధ్య జన్మించినవారు) పరిస్థితి ఇదంటూ నోకియా తాజా నివేదిక ఒకటి తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్ఫోన్ల వినియోగం గణ�
హైదరాబాద్ : దేశ తలసరి ఆదాయంలో తెలంగాణే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యల్ప సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు ఐదు వేలకు మించట్లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 97 మం�
భారత హ్యాండ్బాల్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. ఆసియా మహిళల జూనియర్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు స్వర్ణం కొల్ల గొట్టారు. కజకిస్థాన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 41-18తో థాయిలాండ్�
మాస్కో: రష్యా నుంచి ఇంధనాన్ని కోనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస
Corona | దేశంలో కొత్తగా 2503 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,93,494కు చేరాయి. ఇందులో 4,24,41,449 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,15,877 మంది మరణించగా,
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలను పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా దీనిపై మరోసారి స్పందించింది. రష్యా నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల�