నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరేండ్ల క్రితం జరిపిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం..దేశ ఆర్థికాభివృద్ధికి గండికొట్టిందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పలు ఆర్థికాంశా�
జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా లగ్జరీ విభాగ సంస్థ లెక్సస్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీని పరిచయం చేసింది. రూ.64.90 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ మోడల్ పేరు ‘ఎన్ఎక్స్ 350 హెచ్' గా
దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఎంట్రీ-లెవల్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజా మోడల్కు ముందస్తు బుకింగ్లు ఆరంభించింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా దగ్గర్లో ఉన్న కంపెనీ అవుట్లె�
డిజిటల్ షాపింగ్ సంస్థల కోసం భారత్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా అవతరించింది. బుధవారం విడుదలైన లండన్ అండ్ పార్ట్నర్స్ అనాలసిస్ ఆఫ్ డీల్రూం.క
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి నిధుల ప్రవాహం కొనసాగుతున్నది. గత నెల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షించాయి. ఫిబ్రవరిలో రూ.19,705 కోట్లు వచ్చాయి. ఇలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ�
ప్రపంచ క్రికెట్లో అందరూ చూడాలనుకునే పోటీ దాయాదుల పోరే. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే.. అది వ్యూయర్షిప్ రికార్డులు తిరగరాస్తుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ దీనికి ఉదాహరణ. ఆ తర్వాత ప�
2022 సంవత్సరం కోసం మిలటరీ బడ్జెట్ను ఇటీవలే చైనా ప్రకటించింది. ఈసారి అత్యంత భారీగా 230 బిలియన్ డాలర్లను మిలటరీ కోసం ఖర్చు చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో భారతదేశం 70 బిలియన్ డాలర్లే కేటాయించిం�
ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తమకు భారత్ అందించిన సహకారానికి ఉక్రెయిన్ ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్లో అత్యంత తక్కువ వయసున్న ఎంపీ స్వియాటోస్లావ్ యురాష్ మాట్లాడుతూ.. ఈ శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయిం�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 4 వేల 5 వందల మందికి పాజిటివ్ వచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా 4575 కరోనా కేసులు నమోదయ్యాయి.
సరిహద్దులు దేశాల మధ్యే కానీ ప్రేమకు కాదని నిరూపించారు భారత్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు. పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్ గారాల పట్టి ఫాతిమాతో టీమ్ఇండియా క్రికెటర్లు సరదాగా
కరోనా కారణంగా రెండేండ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విమానయాన మంత్రి సింధియా మంగళవారం తెలిపారు. విమ�
న్యూఢిల్లీ : ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు సంబంధించి పోట్రోకాల్పై భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ చర్చించాయి. వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ప్రజల రాకపోకలను ప్రోత్సహించేందుకు మోటారు వాహన ఒప్ప�
భువనేశ్వర్ : విజిటర్స్ క్యాంప్లో కొవిడ్ కలకలం సృష్టించడంతో ఈ వారం చివరలో భువనేశ్వర్లో జరగాల్సిన భారత్ – జర్మనీ పురుషుల హాకీ జట్ల మధ్య జరగాల్సిన ప్రో లీగ్ డబుల్ హెడర్ మ్యాచ్ను వాయిదా వేసినట్ల
కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ టోర్నీ పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆఖరి రోజు మరో రెండు పతకాలు మన ఖాతాలో చేరడంతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. భారత ద్వయం రిథమ్ సాంగ్వాన్- అ�