న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 26 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ�
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు గత 30 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరల భారంతో దేశంలోని ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలు సతమతమవుతున్నట్టు
స్థానికులకు అవకాశాలివ్వడం ద్వారా దక్షిణాది సినిమా మరింత అభివృద్ధి చెందే వీలుంటుందని అభిప్రాయపడ్డారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇటీవల చెన్నైలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (�
ఈ ఫొటోలో కనిపిస్తున్న వాహనం పేరు వెలోమొబైల్. అంటే ఒక ప్రత్యేకమైన సైకిల్ కారు అనొచ్చు. ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మూడు చక్రాల వాహనం ఇటీవల బెంగళూరు వీధుల్లో
దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటిగా మారిన శంషాబాద్ విమానాశ్రయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టర్మినల్ విస్తరణ
గాంధీనగర్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అవసరం అనుకుంటే ప్రపంచ దేశాలకు తిండి గింజలు అందించేందుకు తాము �
వాషింగ్టన్: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఘటనలు నమోదు అవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. వాషింగ్�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధి
మహిళల జూనియర్ హాకీ ప్రపంచకప్ పోచెఫ్స్ట్రోమ్: ప్రతిష్ఠాత్మక జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో టైటిల్ ఆశలు గల్లంతు చేసుకున్న భారత్ మూడో స్థానం కోసం ఇంగ్లండ్తో తలపడనుంది. ఓటమి లేకుండా వరుస విజయాలతో
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నూతన ప్రధానిగా షబాజ్ షరిఫ్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఇంధన డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2శాతం పెరగడంతో మార్చిలో పెట్రోలియం ఉత్పత్తి వినియోగం 19.41 మిలియన్ టన్నులుగ�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాలుష్యం దారుణంగా ఉంటున్నది. 2005-2018 మధ్యకాలంలో దేశంలోని ఎనిమిది నగరాల్లో వాయు కాలుష్యం కారణంగా లక్ష మంది మృత్యువాతపడినట్లు ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. నాసా, యూరో
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో అధికారులు లాక్డౌన్ తదితర చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భారత్లో ఒమిక్
corona cases | దేశంలో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆరుగురు చనిపోయారు. మరో 929 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య కు చేరాయి. ఇందులో 4,25,03,383 మంది కోలుకున్నారు.
భారతదేశంలో బడుగు వర్గాలు, మహిళల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావ్ఫూలే జీవితాంతం కృషి చేశారు. నేడు ఆయన జయంతి. దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తెలుసుకోవటానికి వీలుగా బీసీ జనగణన చేపట్టాలనే డిమాండ్ ఎంతోకాలం నుం