సుప్రీంకోర్టు మూడుమాసాల కాలంలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూడబోతున్నది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 16న రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో సీజే కానున్న జస్టిస్ యూయూ లలిత్ కేవలం రెండు �
చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటామంటే కుదరదని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. భారత్లో తమ ఈవీలను తయారు చేసేందుకు టెస్లా సిద్ధ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారంతో పోల్చితే 2.2 శాతం కేసులు తక్కువగా నమోదు
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్కు బయోబబుల్ను ఎత్తివేశారు. క్రీడాకారుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో బయోబబుల్తోపాటు కఠిన క్వారంటైన్ను కూడా ఎత్తివేయాలని భారత క్రికెట్
స్వదేశీ నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం గతి తప్పింది. వందే భారత్ రైళ్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ సంస్థలతోనే తయారు చేస్తామని పార్లమెంటు స
దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నకరోనా వైరస్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం కేసుల సంఖ్య దాదాపు రెట్టింపై 15,700కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి.
Military Expenditure | ప్రపంచ దేశాలు సైన్యంపై చేస్తున్న వ్యయం సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. 2021లో ఇది 2 లక్షల 10 వేల కోట్ల డాలర్లు దాటిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తెలిపింది. ఇది అంత�
కేంద్రంలోని మోదీ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకొస్తు న్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ�
న్యూఢిల్లీ : డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ షాకిచ్చింది. ఆ దేశ జాతీయులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు గ్లోబల్ ఎయిర్లైన్డ్ బాడీ ఐఏటీఏ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియ
ఇంధన దిగుమతుల కోసం మరో 500 మిలియన్ డాలర్ల (రూ.3,824 కోట్లు) రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకారం తెలిపిందని శ్రీలంక ఆర్థికశాఖ మంత్రి అలీ సబ్రి వెల్లడించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ
న్యూఢిల్లీ : సామాన్య ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే. ఇప్పటికే వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిప�