పునరుత్పాదక విద్యుదుత్పత్తిలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒకవైపు వేసవిలో నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేస్తూనే.. మరోవైపు పునరుత్పాదక విద్యుదుత్పత్తిలోనూ నిర్దేశి�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. తుఫాను ‘అసని’గా రూపాంతరం చెందిందని భారత వాతావారణ విభాగం వెల్లడించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తూర్పు తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్నదని అధికారులు తెలిపార
న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్కు.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భారత్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారత్లో టెస్లా కార్ల తయారీ కో�
corona cases | దేశంలో కొత్తగా 3451 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితులు 4,31,02,194కు చేరారు. ఇందులో 4,25,57,495 మంది కోలుకోగా, 5,24,064 మంది మృతిచెందారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్ మరో కీలక టోర్నీకి సిద్ధమయ్యారు. బ్యాంకాక్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న థామస్ అండ్ ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో వీరిద్దరి నేతృత్వం
Corona | దేశంలో కరోనా (Corona) కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 3545 కేసులు నమోదవగా, కొత్తగా 3805 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి.
న్యూఢిల్లీ: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5) కీలక నివేదికను రిలీజ్ చేసింది. దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోయినట్లు ఆ రిపోర్ట్ పేర్కొన్నది. ఫెర్టిలిటీ రేటు 2.2 నుంచి 2.0కు తగ్గినట్లు జాత�
న్యూఢిల్లీ: ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్లో తెలిపింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తప్పుపట్టారు. భారత్�
న్యూఢిల్లీ: నెదర్లాండ్స్ అంబాసిడర్కు ఇండియా క్లాస్ పీకింది. దేశ భక్తి గురించి తమకు పాఠాలు చెప్పవద్దు అని ఇవాళ ఇండియా కౌంటర్ ఇచ్చింది. ఉక్రెయిన్ అంశంలో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్లో ఇండ
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. గురువారం 3275 మంది పాజిటివ్లుగా తేలగా, కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 8.2 శాతం అధికం.
భారత్ నుంచి మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఆవిర్భవిస్తాయని ఆశించలేమని నాస్కామ్ తొలి అధ్యక్షుడు, సీనియర్ ఐటీ నిపుణులు హరీష్ మెహతా పేర్కొన్నారు.
Corona Cases | దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందారు. 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి.
వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరుగుతున్నది. సాగు విధానాలు, పంటలు, తెగుళ్లపై అవగాహన పెంచుకోకుండా రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయన ఎరువులు చల్లుతున్నారు. దీంతో సాగు వ్యయం ఇబ్బడిముబ్బడిగా ప�