ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా మట్టికరిపించడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సోమవారం జరిగిన వేర్వేరు క్వార
ఓ దిక్కు ఎండలు మండిపోతుంటే.. మరో దిక్కు విద్యుత్ కోతలతో భారతదేశం అట్టుడుకిపోతున్నది. అధికారిక కోతలకు, అనధికార కోతలు కూడా తోడవ్వడంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స
ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ క్రీడలకు భారత్ నుంచి పలువురు మహిళా రెజ్లర్లు అర్హత సాధించారు. ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ ప్రపంచ స్థాయి పోటీలకు ఆరుగురు భారత మహిళలు ఎంపికయ్యారు. 50 కేజీల విభాగం�
దేశానికి వచ్చే పర్యాటకుల్లో 50 శాతం మంది మొఘల్ ఆర్కిటెక్చర్ను చూసేందుకు వస్తారని, మరో 50 శాతం మంది కశ్మీర్ను చూసేందుకు వస్తుంటారని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ రెండింట
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 2,550 మంద
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నది. ద్రవ్యోల్బణం 8 ఏండ్ల గరిష్ఠానికి చేరడం, రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. కేంద్ర ఆర్థ
తొలిసారి భారత్కు చెందిన సామాన్య వ్యక్తి దేవసహాయానికి సెయింట్హుడ్ హోదా దక్కింది. వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు ప్రకటన చేశారు
ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్లో స్వర్ణ పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభమై ఇప్పటికి 73 ఏళ్లు గడిచినా.. ఒక్కసారి కూడా భారత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడలేద�
న్యూఢిల్లీ : ఏడాది తొలి సంపూర్ణ చంద్రగహణం ఆది, సోమవారాల్లో ఏర్పడనున్నది. ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఇవాళ రాత్రి 10.27 గంటలకే ప్రారంభమై అర్ధరాత్రి దాటాక 12.53 గంటల వరకు కొనసాగనున్నది. భారతకాలమాన ప్రకారం.. సో�
Thomas Cup | భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. 73 ఏండ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన టోర్నీ ఫైనల్లో ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత�
Corona Cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 2841 కేసులు నమోదవగా, తాజాగా 2,487 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,21,599కు చేరాయి. ఇందులో 4,25,76,815 మంది కోలుకున్నారు. మరో 5,24,214 మంది మరణించగా, 17,692 కేసులు య�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేని గోధుమల ఎగుమతిని నిలిపివేసింది. అయితే ముందస్తు ఒప్పందాల వరకు ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం �
నల్లగొండ : హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని అయినప్పటికీ.. భారతదేశానికి ఒక అసెట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్య�
Corona cases | దేశంలో కొత్తగా 2858 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,19,112కు చేరారు. ఇందులో 4,25,76,815 మంది కోలుకోగా, 5,24,201 మంది మృతిచెందారు. ఇంకా 18,096 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
న్యూఢిల్లీ: గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. తక్షణమే ఆ నిషేధం అమలులోకి రానున్నది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్ల�