ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�
ఆరంభంలో మన బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కనీసం పోటీనివ్వలేక పోయిన సఫారీ టీమ్ ఆఖర్లో సత్తాచాటింది. పిడుగుల్లాంటి షాట్లతో మిల్లర్ భయపెట్టినా.. వరుసగా రెండో మ్యాచ్లో విజయంతో రోహిత్ సేన సిరీస్ పట�
CM KCR | మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టు సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. మేధావులు ఎప్పుడైతే సమాజాన్ని చైతన్యవంతం చేస్తారో.. ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మ�
CM KCR | అన్ని రకాల వసతులు, వనరులు ఉన్న ఈ దేశం వంచించబడుతోంది.. అవకాశాలు కోల్పోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచానికే అన్నపూర్ణగా ఉన్న భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని కేసీఆర్ పేర్కొ
CM KCR | అందర్నీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరంగల్లో ప్రతిక మెడికల్ కాలేజీ ప్రారంభోత్స
దేశ జీడీపీ వృద్ధిరేటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను గతంలో వేసిన అంచనాను శుక్రవారం ద్రవ్య సమీక్ష సందర్భంగా కుదించింది. తాజా సమావేశంలోనూ రెపో రేటును �
Corona cases | దేశంలో మరో 3947 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,87,307కు చేరింది. ఇందులో 4,40,19,095 మంది బాధితులు కోలుకోగా 5,28,629 మంది మరణించారు.
భారత్, టర్కీ, దుబాయ్లో వ్యాపార విస్తరణ నిమిత్తం అధికారులకు ముడుపులు చెల్లించిన కేసులో టెక్ దిగ్గజం ఒరాకిల్కు అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) భారీ జరిమానా విధించింది.
దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన మోదీ సర్కారు.. మరో రూ.6 లక్షల కోట్ల అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (అక్టోబర్ - మార్చి) కోసం రూ.6 లక్షల కోట్లు అప్పు చేయనున్నట్టు కేంద్ర ఆర్థి�
బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే సాధ్యమని చెక్ రిపబ్లిక్లోని ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ముద్ర అనివార్యమని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని
దేశంలో మహిళల సంతానోత్పతిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. గడిచిన పదేండ్లలో సాధారణ సంతానోత్పత్తి రేటు (జీఎఫ్ఆర్) 20% తగ్గిపోయినట్టు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-2020 తెలిపింది. అక్షరాస్యత, అత్యాధునిక గర్భన�
భారత్లో ద్రవ్యోల్బణం తగ్గదని, రిజర్వ్బ్యాంక్ గరిష్ఠనిర్దేశితస్థాయి అయిన 6 శాతంపైనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ధర్నాలు, దీక్షలు చేయలేదు. ప్రజల గుండె చప్పుడు తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరూ అడగకముందే నూతన పార్లమ�