Passenger train | భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండేండ్ల తర్వాత ప్యాసింజర్ రైళ్లు (Passenger train) మళ్లీ కూతపెట్టనున్నాయి. కరోనాతో నిలిచిన రైలు సర్వీసులు ఈ నెలాఖరులో పునఃప్రారంభంకానున్నాయి. మే 29న ఇరు దేశాల రైల్వే మంత్రులు ప్యా�
కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మృత్యువాత పడ్డారు. గాలి, నీరు తదితర కాలుష్యాల వల్ల ఈ మరణాలు సంభవించాయి. ఆ ఏడాది ప్రతీ ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవించడం గమనార్హం.
Covid cases | దేశంలో కొత్తగా 1829 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,27,199కి చేరాయి. ఇందులో 4,25,87,259 మంది కోలుకున్నారు. మరో 5,24,293 మంది మృతిచెందగా
వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొ�
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్లు.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మలో జాతీయ జట్టుకు ఆడే సత్తా ఉందని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్ర�
ముననుపెన్నడూ లేని విధంగా ప్రతిష్ఠాత్మక డెఫిలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పతకాలు సాధించిన ఆటగాళ్లతో ఈ నెల 21న తన నివాసంలో భేట�
దుబాయ్: దక్షిణాఫ్రికా బ్యాటర్ జుబేర్ హంజాపై ఐసీసీ 9 నెలల నిషేధం విధించింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న కారణంగా అతడిని ఆటకు దూరం చేసింది. ఈ ఏడాది జనవరి 17న హంజా నుంచి సేకరించిన శాంపిల్స్లో ఉత్ప్రేర�
వ్యక్తిగత విజయాలు ఎన్ని ఉన్నా.. జట్టుగా సాధించిన థామస్ కప్ గెలుపు ప్రపంచంలో భారత్ను బ్యాడ్మింటన్ సూపర్ పవర్గా నిలబెట్టిందని దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొనె తెలిపాడు. ఇటీవల ముగిసిన థామస్ కప్లో అద�
పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్�
న్యూఢిల్లీ: సినిమాలు నిర్మిస్తున్న దేశాల్లో ఇండియా అతిపెద్ద దేశమని ప్రధాని అన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రత్యేక సందేశం రిలీజ్ చేశారు. సినిమాలు, సమాజం ఒకటికి ఒకటి ప్రత�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది. తా�