తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో రూ.573.13 కోట్లతో చేపట్టే జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పా రు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది. రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్యవాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారుస్తూ రాజ్యాంగ మౌలిక
గత రెండేండ్లలో మానవజాతి చవిచూసిన అతిపెద్ద ఉత్పాతం ఏదనడిగితే.. టక్కున వచ్చే సమాధానం కరోనా అనే. కానీ సమాజంలో సగమైన స్త్రీజాతి అంతకుమించిన పెను ఉత్పాతాన్ని చవిచూస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తుగొలిప�
వీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. వచ్చే నెల బంగ్లాదేశ్తో జరుగనున్న వన్డే సిరీస్కు తిరిగి జట్టుతో చేరనున్నారు.
దేశ ఆర్థిక భద్రతను కాపాడటంలో పూర్తిగా విఫలమైన జా తీయ నిఘా సంస్థలు.. కేంద్ర ప్రభు త్వ తప్పులను ఎత్తిచూపుతున్న రాజకీయ పార్టీలు, విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా విచారణ చేపడుతున్నాయని తెలంగాణ రైతు రక�
Prasads Multiplex | ఐమాక్స్ తెరపై సినిమా చూస్తే కిక్కే వేరు. అత్యాధునిక హంగులు.. సూపర్ సౌండింగ్.. లగ్జరీ సీటింగ్తో భారీ తెరలపై సినిమా చూస్తే ఆ అనుభూతి చెప్పలేనిది. ఇలాంటి అనుభూతిని నగరవాసులకు గతంలోనే పరిచయం చేసిన �
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగినా వివాదాలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వం ఇమ్రాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 360 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,70,075కు చేరింది. ఇక ఇప�
ఆరెస్సెస్... రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు సంక్షిప్త రూపమైన ఈ పేరు దాదాపు వందేండ్లుగా దేశ ప్రజలకు సుపరిచితం. ఖాకీ నిక్కర్, చేతిలో కర్ర, రోజూ శాఖ, కాషాయ ధ్వజం, ప్రత్యేక గీతం తదితర అనేక ప్రత్యేకతలతో ఏర్పాటై
బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్పై టీమ్ఇండియా సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన ఆఖరి టీ20 డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ‘టై’గా ముగియడంతో భారత్ 1-0తో సిరీ�