తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుత�
శత్రు దేశాల కంట పడకుండా దాడులు జరపడంలో కీలక పాత్ర పోషించే యుద్ధనౌక ‘తారాగిరి’ని భారత నావికా దళం ముంబైలో ఆవిష్కరించింది. 17ఏ ప్రాజెక్టులో భాగంగా స్టెల్త్ సాంకేతికతను ఉపయోగించి నావికా దళం ఈ యుద్ధనౌకను రూ�
బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.. దేశ దశదిశను మార్చే శక్తి ఆయనకే ఉంది.. అని పలువురు ఉద్యోగులు అభిలాషించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ స్�
సీఎం కేసీఆర్ పాలన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని, యావత్ దేశానికి ఆదర్శంగా పలు పథకాలు నిలుస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన కొత
స్వతంత్ర భారతంలో రాజకీయ శూన్యత ఏర్పడినప్పుడల్లా దేశం రియాక్ట్ అవుతూనే ఉన్నది. ప్రత్యామ్నాయం వచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. చరిత్రే ఇందుకు సాక్ష్యం. ఏకపక్ష నియంతృత్వ ధోరణిని దేశం ఎన్నడూ అంగీకరించలేదు. ఓ
మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే యావత్ దేశం కోరుకుంటుందని.. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోని వెంటనే రావాలని.. బీజేపీ, మోదీ పాలనలో మన దేశ గౌరవం చాలా తగ్గిందని రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా �
అస్తవ్యస్తమైన మోదీ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలు.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎదురు చూస్తున్నారని పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నా�
భారత్లో టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయనున్నదా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 తయారీని భారత్లో 2-3 నెలల్లో ప్రారంభించాలని యాపిల్ చూస్తున్నది. ఈ క్రమంలోనే యాపిల్ ప్రధాన స�
న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుమూసిన నేపథ్యంలో ఒక రోజు సంతాప దినాన్ని భారత్ ప్రకటించింది. సెప్టెంబర్ 11, ఆదివారం నాడు క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాపాన్ని పాటిస్తా�
హైదరాబాద్: బ్రిటీష్ మహారాణి రెండవ ఎలిజబెత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎలిజబెత్ మూడు సార్లు ఇండియాలో పర్యటించారు. 1961లో తొలిసారి ఆమె భారత్ను విజిట్ చేశారు. ఆ పర్యటన తర్వాత భారత్తో క్వీన
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధ�
మెల్బోర్న్: ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2022 టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో అక్టోబర్లో జరగనున్న విషయం తెలిసిందే. ఆ టోర్నీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఆ వార్మప్ మ్యాచ్లకు చెం
ఒక రైతుకు రెండు బర్రెలు ఉన్నయ్.. ఒక బర్రె మీద రోజూ 250 దాకా ఖర్చు పెడ్తుండు ది రోజుకు ఒక లీటరు పాలు కూడా ఇస్తలేదు.. రెండో బర్రె మీద దినాం రూ.80 ఖర్చు పెడ్తుండు.. అది రోజుకు 3, 4 లీటర్ల దాకా పాలు ఇస్తున్నది ఇది చూసిన త
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వద్దంటున్న బీజేపీని బొందపెట్టాలని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నివర్గాలకు అండగా నిలుస్తు�