Telangana | బ్లడ్బ్యాంకుల ఏర్పాటులో రాష్ట్రం ముందువరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 268 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ దంచిన మన అమ్మాయిలు మలి మ్యాచ్లో వెస్టిండీస్ భరతం పట్టారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలతో చివర్లో కోలుకున్నాయి.
ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్లో ఇండియా మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. రోహిత్ సేనకు ఇప్పుడు 115 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వివాదంపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా స్పందించారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోందని చెప్పారు. ఇదే సందర్భంలో పాకిస్థాన్
వైఖర�
దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై మహానగరం తాజాగా ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారు చేసింది. ఈ జాబితాలో ము
Indore stadium: ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టుకు వేదికను ఫిక్స్ చేశారు. ఆ మ్యాచ్ను ఇండోర్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. కానీ వేదికను మార్చారు.
భారతీయ వస్త్ర పరిశ్రమలో అధిక నాణ్యమైన ప్రకృతి సిద్ధంగా దొరికే పట్టు వస్ర్తాలకు మార్కెట్లో చాలా ప్రాముఖ్యత ఉంది. పట్టు ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉండగా దసలిపట్టు తయారీలో మహదేవపూర్ కేరాఫ్ అడ్
భారత్లోని హైవేలు, రహదారులను అమెరికాతో సమానంగా నిర్మించేందుకు కృషిచేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 2024 చివరినాటికి దేశంలోని రహదారుల నిర్మాణ సదుపాయాలను అమెరికా స్థాయికి