Left and Right Hand driving | మనం రోడ్డుకు ఏ వైపు నుంచి వెళ్తాం? ఇదేం ప్రశ్న! ఎడమ వైపు నుంచే వెళ్తాం కదా అని అంటారా !! అవును నిజమే. మనం ఎడమ వైపు నుంచే వెళ్తాం.. కానీ అదే అగ్రరాజ్యం అమెరికా వెళ్లారనుకోండి !! ఇలాగే ఎడమ వైప
Corona Cases | దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,53,043కు చేరారు. ఇందులో 4,26,11,370 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
తొలుత తమ కార్లను విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి అనుమతిస్తేనే భారత్లో వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అమెరికా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి స్పష
న్యూఢిల్లీ: టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చేశారు. ఇండియాలో ఆ కంపెనీ ప్లాంట్ను ఓపెన్ చేస్తుందా లేదా అన్న అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇండియాలో టెస్లా కంపె
corona cases | దేశంలో కొత్తగా 2685 కరోనా కేసులు నమోదవగా, 33 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,31,50,215కు చేరగా, 5,24,572 మంది బాధితులు వైరస్కు బలయ్యారు.
ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే పెను తుఫానుల్లో అత్యంత తీవ్రత కలిగే సూపర్ సైక్లోన్ల వల్ల రానున్న కాలంలో భారత్లో విధ్వంసకర పరిస్థితులు తలెత్తవచ్చని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తల�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 2628 కేసులు నమోదవగా, నేడు 2710 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి.
ఇప్పటివరకు అనేక ప్రధానులు దేశాన్ని ఏలారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు దేశ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. మన కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇవ్వాళ 16 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరింది. మనం ఇంకా 5 ట్రిలియ�
దేశంలో అత్యధిక శాతం మంది గుండె సమస్యలు, న్యుమోనియా, ఆస్తమా వల్లే మృత్యువాత పడుతున్నారు. 2020 సంవత్సరంలో 42 శాతం మంది ఈ మూడు సమస్యలతోనే చనిపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది
హాకీ ఆసియా కప్ నాకౌట్కు టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థితో పోరు ‘డ్రా’ అయిందనే బాధో..జపాన్ చేతిలో పరాజయం పాలయ్యామన్న కసో..తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది.15 గోల్స్ తేడాతో గెలిస్�
అయోధ్య వివాదం నేపథ్యంలో.. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా, ప్రార్థనాస్థలాల యథాతథస్థితిని కాపాడేలా 1991లో నాటి కేంద్ర ప్రభుత్వం ‘ప్రార్థన స్థలాల (ప్రత్యేక నిబంధనల)-1991 చట్టం’ తీసుకొచ్చింది. దీనినుంచి �
దేశంలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ భారత్ డ్రోన్ మహోత్సవ్ ఈనెల 27న ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ ఫెస్టివల్ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారం�