Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు. 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పార్టీ ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే భారీ మెజార్టీతో
India Vs New zealand:టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ను రద్దు చేశారు. ఏకధాటిగా వర్షం కురుస్తున్న కారణం వల్ల మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియాన తన తొల
global terrorist:పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా నేత షాహిద్ మహమూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా పరిగణిస్తూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్నది. ఉగ్రవాదులను బ్లాక్లిస్టులో పె�
Diwali 2022 | భారత్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోలిస్తే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో దేశంలోని రైళ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. ఇక పండగ�
Corona cases | దేశంలో కొత్తగా 1946 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,34,376కు చేరింది. ఇందులో 4,40,79,485 మంది బాధితులు కరోనా కోలుకున్నారు.
ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ భారత్లో స్టార్లింక్ పేరిట శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. లైసెన్స్ కోసం గత వారమే టెలికం సంస్థకు స్పేస్ ఎక్స్ ద�
గత సంవత్సరం వరకు ఢిల్లీలోని 5 సర్దార్ పటేల్ మార్గ్లో ఒక ఇల్లు ఖాళీగా ఉండేది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ ఇంటిని భారత్ రాష్ట్ర సమితి లీజుకు తీసుకుని టీఆర్ఎస్ను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు శ్రీకారం చ�
బ్రిటన్-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏను) దీపావళిలోపు కుదుర్చుకోవాలన్న ఇరుదేశాల లక్ష్యం నెరవేరేలా లేదు. రెండు దేశాలకూ ప్రయోజనం కలిగించేలా ఉన్న ఈ ఒప్పందానికి ఈ ఏడాది మొదట్లో అడుగులు పడ్డ�
వెయ్యేండ్లు విదేశీయుల ఆక్రమణ, నిరంకుశ పరిపాలన కింద నలిగిన భారతదేశం తన సంస్కృతి, చరిత్రను మాత్రం జారవిడుచుకోలేదు. శతాబ్దాల వారసత్వ, జాతీయ సంపదను కాపాడుకున్నది.
Asia Cup 2023 | వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరుగనున్నది. అయితే, భారత్ మాత్రం పాక్కు వెళ్లదని ఆసియా క్రికెట్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా మంగళవారం తెలిపారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికల్లో జరుగుతుందన�
Omicron sub-variant | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగు చూస్తున్నాయి. అయితే, మహారాష్ట్రలో మాత్రం గత వారంతో పోలిస్తే కేసులు సంఖ్య పెరిగినట్లు అధి�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సోమవారం రెండు వేలకుపైనే కరోనా కేసులు నమోదవ్వగా.. తాజాగా 1,542 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీం
భారతదేశం ఎన్నో జీవనదుల సంగమం. పల్లె పల్లెకు పాలవలె పొంగే చెరువులున్న నేల. చేతిలోకి పిడికెడు మట్టితీసుకుంటే కమ్మని వాసనొచ్చేటి గడ్డ. ఎక్కడ అడుగు పెట్టినా లవణాలతో కూడిన మాగాణాల భూమి.