నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం అభాసు పాలవుతున్నదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భరతమాత సిగ్గుతో
మహ్మద్ ప్రవక్తపై కాషాయ పార్టీల నేతల వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) భగ్గుమంది.
మహాత్మా గాంధీతో పాటుగా అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఫొటోలతో నోట్లు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నది. దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆర్బీఐ, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ �
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి పెరిగాయి. శనివారం 3962 పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 4270కి చేరింది. ఇది నిన్నటికంటే 7.8 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,76,817కి చేరాయి.
ప్రజల్లో చైతన్యాన్ని పెంచడంతోపాటు, పర్యావరణ హితానికి విధానపరమైన చర్యలను తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానమంటూ లేకుండా పోయింది.
corona | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 4041 మంది కరోనా బారినపడగా, తాజాగా ఆ సంఖ్య 3962కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,31,72,547కు చేరాయి.
న్యూఢిల్లీ, జూన్ 3: రోదసి నుంచి జారిపడే గ్రహశకలాలను ముందస్తుగా గుర్తించేందుకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ను భారత్లో తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జి
న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలోని జనాభాలో 71 శాతం మందికి పోషకాహారం అందట్లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్ ఓ నివేదికలో వెల్లడించింది. పోషకాహారం అందక దేశంలో ఏటా 17 లక్షల మంది మృత్యువాత �
ఇలాంటి పరిస్థితుల్లో ఏ కంపెనీ పనిచేయలేదు సైబర్ సెక్యూరిటీ కొత్త రూల్స్పై ఐఏఎంఏఐ ఫైర్ కేంద్రంతో వేగలేక వైదొలిగిన ‘ఎక్స్ప్రెస్ వీపీఎన్’ న్యూఢిల్లీ, జూన్ 3: భద్రత పేరిట కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్�
న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,041 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం పేర్కొన్నది. గురువారం కూడా ఒక్కసారిగా వెయ్యి కేసుల పె�
భారత్లో బాగా పండే పంటల్లో తేయాకులు కూడా ఒకటి. భారత్లోని అసోం వంటి ప్రాంతాల్లోని తేయాకుకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో భారత్ నుంచి వచ్చే టీ ఎగుమతులను విదేశాలు వెనక్కి పంపేస�
వాషింగ్టన్: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వం వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆ రిపోర్ట్లో వెల్లడించారు. హత్య�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మ�
‘అస్తిత్వం కోసం ఆరు దశాబ్దాలపాటు పోరాడి అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు తెలంగాణ సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది’అని మున్సిపల్, పరి�