మీర్పూర్: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండవ టెస్టులో.. రెండవ రోజు ఉదయం ఇండియా ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ బౌలింగ్లో ఆ ఇద్దరూ ఔటయ్యారు. కేఎల్ రాహుల్ 10, శుభమన్ గిల్ 20 రన్స్ చేసి నిష్క్రమించారు. ప్రస్తుతం పూజారా, కోహ్లీలు క్రీజ్లో ఉన్నారు. ఇండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 55 రన్స్ చేసింది. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 227 రన్స్కు ఆలౌటైన విషయం తెలిసిందే.
Another one for Taijul Islam as Shubman Gill departs for 20 😯#WTC23 | #BANvIND | 📝: https://t.co/lyiPy1msJi pic.twitter.com/l0y5ud8YCe
— ICC (@ICC) December 23, 2022