దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు ఆదివారం రాత్రి కటక్ (ఒడిషా) వేదికగా జరుగబోయే రెండో టీ20లో గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. అయితే ఈ మ్�
న్యూఢిల్లీ : ఎల్ఏసీ వెంట శాంతి కోసం భారత్తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే తెలిపారు. రెండు పొరుగు దేశాలనీ, సత్సంబంధాలు కొనసాగించడం భారత్, చైనాకు ప్రయోజనాలకు అనుగుణంగాఉన్నాయ�
Corona infections | కరోనా మహ్మారి మరోసారి కోరలు చాస్తున్నది. క్రమంగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా
నేడు భారత్, దక్షిణాఫ్రికా ఢీ రాత్రి 7.00 నుంచి కటక్: బ్యాటింగ్లో రాణించినా.. బౌలర్ల వైఫల్యం కారణంగా తొలి టీ20లో ఓటమి పాలైన టీమ్ఇండియా.. రెండో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం కటక్ వ
Corona cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్
దేశంలోని 75 శాతం నదుల్లో విషం ప్రవహిస్తున్నది! ఆయా నదీ జలాలు తదితర విషపూరిత, భార లోహాలతో నిండిపోతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మానవాళికి భారీ ముప్పు తప్పదని
భువనేశ్వర్: ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20లో భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్ కోసం కటక్ చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రెం�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండోరోజూ 7 వేలకుపైగా నమోదయ్యాయి. గురువారం 7240 కేసులు రికార్డవగా, శుక్రవారం మరో 7,584 మందికి పాజిటివ్ వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన జీవన వ్యయం వందేండ్లలో ఇలాంటి సంక్షోభాన్ని చూడలే రష్యా యుద్ధంతో ప్రపంచంపై పెద్ద బండ ప్రజలు నలిగిపోతున్నారు: ఐక్యరాజ్య సమితి ఐరాస, జూన్ 9: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్�
ప్రగతికి కొలమానాలుగా భావించే పలు జాతీయ, అంతర్జాతీయ సూచీల్లో దేశం నేలచూపులు చూస్తున్నది. దాదాపు అన్ని అంశాల్లోనూ దేశం తిరోగమన దిశలోనే ప్రయాణిస్తున్నది. పలు జాతీయ, అంతర్జాతీయ సర్వేలు, నివేదికలన్నీ ఇదే విష
ప్రచారానికే పరిమితమైన ఆత్మనిర్భర్ నినాదం పెరిగిన దిగుమతులు, తగ్గిన ఎగుమతులు దారం నుంచి సైనిక దుస్తుల వరకు దిగుమతులే ఖాదీవస్ర్తాల్లో మనకన్నా ముందున్న బంగ్లాదేశ్ బీజేపీ పాలనలో కుదేలైన పారిశ్రామిక రం
ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ర్టాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ్యులను కలిపి �
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. 16వ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ జరుగనున్నది. జూలై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గురువ�
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని రాపల్లె, రావినూతల, రామాపురం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్ల�
దేశంలోని అనేక రాష్ర్టాల చూపు తెలంగాణ వైపే ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధిలో అంతలా దూసుకెళ్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అన్నారు. పేదల సొంతింటి కలను నెర