ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్పరం చేస్తూ, దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మోదీ సర్కారుకే దక్కుతుందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే
శంలో కరెంటు కటకట మళ్లీ ముంచుకురానున్నది. వచ్చే నెలలో రాత్రి వేళల్లో పెద్దయెత్తున విద్యుత్తు కోతలు ఉండబోతున్నాయి. కరెంటు కోతలు ఈ ఒక్క వేసవికే పరిమితం కాబోవు.. రానున్న సంవత్సరాల్లో కూడా ఈ పరిస్థితి మళ్లీ క�
Fourth Test: ఖవాజా ఈ సిరీస్లో మూడవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఫోర్త్ టెస్టు తొలి రోజు ఖవాజా, స్మిత్లు నిలకడగా ఆడుతున్నారు. ఆ ఇద్దరూ రెండో సెషన్లో వికెట్ పడకుండా చూశారు.
Fourth Test:అహ్మాదాబాద్ టెస్టు తొలి రోజు లంచ్ టైమ్కి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్, లబుషేన్లు ఔటయ్యారు. షమీ బౌలింగ్లో లబుషేన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లో బుధవారం విజయవంతం శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ ఆర్ధోపెడిక్ వైద్యుడు రోవన్ షౌటెన్ నేతృత్వంలో శ�
ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు వేళయైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి మొదలవుతున్నది. సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా అహ్మదాబాద్లో ఆ
Minister KTR | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే గ్రామీణాభివృద్ధిలో పాఠాలు నేర్పుతున్నదని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కేటీఆ
Ruchira Kamboj: జమ్మూకశ్మీర్పై పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలను రుచిర కాంబోజ్ ఖండించారు. ఆ దేశం చేసిన వ్యాఖ్యలపై స్పందించడమే దండగ అన్నారు. భుట్టో వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆమె అన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 వేదికగా నిలుస్తున్నదని సభ్య దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అన్నీ డిజిటల్ చెల్లింపులే ఉంటాయని, కాబట్టి వీటిపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నార
భారత్లో గడిచిన పదేండ్లలో నియంతృత్వం పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం క్షీణించిందని స్వీడన్లోని యూనివర్సిటీ ఆఫ్ గోతెన్బర్గ్కు చెందిన వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ (వీ-డెమ్) ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక
ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ క్వాలిఫయర్స్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. రౌండ్-1లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 7-0తో సింగపూర్పై ఘన విజయం సాధించింది.
G 20 | డిజిటల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ వ్యాలెట్ ఓ అద్భుతమని, దాంతో పల్లెలకు బ్యాకింగ్ సేవలను మరింత దగ్గర చేశామని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్న�