ఐదో టీ20 వర్షార్పణం భువనేశ్వర్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసి సిరీస్ పట్టేయాలని భావించిన టీమ్ఇండియాకు చుక్కెదురైంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదురైనా.. ఆ తర్వా�
అగ్నిపథ్.. బుర్రపెట్టి తీసుకున్నది కాదు శాశ్వత నియామకాల స్వస్తికి కుట్ర ఈ నిర్ణయంతో మా కలలు కల్లలయ్యాయి మోదీ సర్కారుపై ఆర్మీ ఉద్యోగార్థుల ధ్వజం పాట్నా, జూన్ 19: బీజేపీ అనాలోచిత నిర్ణయాల్లో ఒకటైన అగ్నిపథ
Corona infections | దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,96,692కు చేరాయి. ఇందులో 4,26,99,363 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
నేడు భారత్, దక్షిణాఫ్రికా ఐదో టీ20 సిరీస్పై కన్నేసిన ఇరు జట్లు మ్యాచ్కు వరుణుడి ముప్పు పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగ
Covid cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 13,216 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి. ఇందులో 4,26,90,845 మంది బాధితులు కోలుకున్నారు.
కోపం ఉంటే వీపు మీద కొట్టు.. కానీ పొట్ట మీద కొట్టకు అంటరు! పొట్ట మీద కొడితే ఆ గుండె రగిలిపోతుంది. ఇప్పుడు అగ్నిపథ్ పేరిట కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు కూడా ఇలాగే ఉన్నదని విశ్లేషకులు అం�
ఇది 80స్ నాటి ఒక తెలుగు సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన పాపులర్ డైలాగ్. స్పిరుచ్యువల్ కమెడియన్ కేఏ పాల్ కూడా అప్పటివాడే కాబట్టి ఈ డైలాగ్ను మళ్లీ పాపులర్ చేయాలని చూస్తున్నారు. దేశం ప్రస్తుతం చాలా
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ల గైర్హాజరీలో భారత జట్టు పగ్గాలు చేపట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురౌతున్నాడు. అయితే అతడు ఇలాగే ఆడిత
న్యూయార్క్: పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలని ఇండియా, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా చివరి నిమిషంలో అడ్డుకున్నది. ఐక్
సువిశాల భారతదేశంలో అపారమైన ఖనిజ సంపద, నీటి లభ్యత, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రైతులకు సాగునీటి లేమి, అలవికాని విద్యుత్ కోతలు దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశంలో యువతను నిర్�
President Election 2022 | రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సరైన సత్రాలు లేకపోవడంతో ఒకరి నామినేషన్ను తిరస
Covid Cases | దేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు �
న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూన్ 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప�