బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల కృషి తోడవడంతో లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత్ మంచి ప్రదర్శన నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 246/8 వద్దే రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. లీస్టర్�
కర్ణాటక మంత్రి, బీజేపీ నేత ఉమేశ్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశాన్ని 50 రాష్ర్టాలుగా చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు
ముంబై: టొయోటా, సుజుకీ కంపెనీలు కొత్త తరహా వాహనాన్ని డెవలప్ చేస్తున్నాయి. ఇండియా కస్టమర్ల కోసం సుజుకీ సంస్థ ఆధ్వర్యంలో కొత్త ఎస్యూవీ రానున్నది. బెంగుళూరులోని టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెన�
Corona cases | దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం 13 వేల మంది కరోనా బారినపడగా, నేడు కొత్తగా 17,336 పాజిటివ్
‘యువశక్తిని నిర్లక్ష ్యం చేసిన సమాజమేదైనా అంధకారంలోకి దిగజారిపోక తప్పదు’ అని స్వామి వివేకానందుడు హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్థం లేని ప్రచార �
లండన్: లీసెష్టర్షైర్తో జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా త్వరత్వరగా వికెట్లను కోల్పోతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. మొదటి వికెట్కు 35 రన్స్ జోడ
లండన్: ఇండియా, లీసెష్టర్షైర్ మధ్య ఇవాళ నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా ఆడుతున్నారు. అయితే ఇంగ్�
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 12 వేలకుపైగా కేసులు నమోదవగా, కొత్తగా 13,313 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి.
Corona cases | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. దీంతో రోజువారీ కేసులు మళ్లీ 12 వేల మార్కును దాటాయి. మంగళవారం 9,923 మందికి పాజిటివ్ రాగా, నేడు ఆ సంఖ్య 12,249కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,33,31,645కు చేరాయి.
న్యూఢిల్లీ, జూన్ 20: ఈ సంవత్సరం ద్వితీయార్థంలో భారత్లో ఆహారోత్పత్తుల ధరలు మరింతగా పెరుగుతాయని, రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతానికి చేరుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా అంచనా వేసింది. చైన�
దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూన్ 20: సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ద్రవ్యలోటును అదుపుచేయడం, ఆర్థికాభివృద్ధిని కొనసాగించడం, ద్ర�
ఐదో టీ20 వర్షార్పణం భువనేశ్వర్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసి సిరీస్ పట్టేయాలని భావించిన టీమ్ఇండియాకు చుక్కెదురైంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదురైనా.. ఆ తర్వా�