లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఆరు వికెట్లతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్-‘ఏ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్-‘ఏ’ ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
India Corona | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశ వ్యాప్తంగా 249 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,74,439కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,39
వాణిజ్యలోటును పూడ్చేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకొన్నది. విదేశాల నుంచి ప్రైవేట్ జెట్స్ దిగుమతిని నిలిపివేయాలని కేంద్ర సర్కారు ప్రతిపాదించింది. డిసెంబర్ 6నాటి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ దస్ర్త�
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి స్ఫూ ర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకొందామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగులే�
రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి, సంక్షే మ పథకాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో ప్రజల్లో ధీమా వచ్చిందని పేర్కొన్
భారత్లో తయారైన మొట్టమొదటి టీబీ(క్షయ) టెస్ట్ కిట్కు ఆమోదం లభించింది. పుణెకు చెందిన మైల్యాబ్ సంస్థ ‘పాథోడిటెక్ట్' పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత టీబీ టెస్ట్ కిట్ను తయారు చేసింది
ఉదయం 11.30 నుంచి తొలి పోరులో ఆల్రౌండ్ వైఫల్యంతో ఓడిన టీమ్ఇండియా.. బంగ్లాదేశ్తో రెండో వన్డేకు సిద్ధమైంది. గత మ్యాచ్ తప్పిదాలను అధిగమించి రోహిత్ సేన సిరీస్ సమం చేయాలని చూస్తుంటే.. ఇదే ఊపులో కప్పు కొట్టే�