Corona Infections | దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,86,326కు చేరాయి. ఇందులో 4,28,51,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
పెరిగిన దిగుమతి సుంకం l 15 శాతానికి పెంచిన కేంద్రం తులం రూ.1,100 ప్రియం బంగారం ధరలు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి.దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.దీంతో బహిరంగ మార్కెట్ లో
టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను పెట్రో ఎగుమతులపైనా విధింపు l లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్పై రూ.6, డీజిల్పై రూ.13 వెంటనే అమల్లోకి.. ఖజానాకు రూ.లక్ష కోట్ల వరకు అదనపు ఆదాయం న్యూఢిల్లీ, జూలై 1: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర
ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను భారత్ జీడీపీ అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం తగ్గించింది. ఈసారి 7.3 శాతానికే వృద్ధిరేటు పరిమితం కావచ్చన్నది. అయితే ఇంతకుముందు 7.8 శాతంగా నమోదు కావచ్చని తెల�
న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల్లో సహనం కంటే వాళ్ల మధ్య ఐక్య
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో సారథిగా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ�
ఎడ్జ్బాస్టన్: ఇంగ్లండ్తో జరగనున్న అయిదో టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. చేజింగ్ తమ ఆట తీరు బాగున్నట�
Corona cases | దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,69,234కు చేరాయి. ఇందులో 4,28,36,906 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
మోదీ పాలనలో 30 ఏండ్లల్లో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశాం. 45 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? నిజ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ మరోసారి టాప్ ర్యాంకింగ్లో నిలవడం గర్వకారణం. డీపీఐఐటీ.. దేశంలోని ఆరు రాష్ర్టాలతోపాటు తెలంగాణకు టాప్ అచీవర్ రేటింగ్ ఇచ్చింది. కాకపోతే మా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూ
ఆరు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ‘తెలంగాణ’ ప్రపంచం ముందు ఇప్పుడు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది. కుటుంబసభ్యుల అవసరాలను తీరుస్తూ ఓ కుటుంబ పెద
corona cases | దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 18,819 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది కరోనా వల్ల మరణించార
ఇంగ్లండ్తో కీలకమైన ఐదో టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మకు తాజాగా జరిపిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో మళ్లీ పాజిటివ్ అని తేలడ�