భారత వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి-2022 నివేదిక వెల్లడించింది. ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 2012లో 2.52 కోట్ల
చైనా మొబైల్ ఫోన్ దిగ్గజం వివోకు చెందిన 48 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వివో సహా అనుబంధ కంపెనీలకు చెందిన 119 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది.
Coronavirus | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువలో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగుతున్నది. ఈ నెల 22 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో మొదలయ్యే మూడు మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం జ�
ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా భారత్..న్యూజిలాండ్తో తలపడనుంది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్లను డ్రా చేసుకున్న సవిత సారథ్యంలోని టీమ్ఇండి�
నూర్సుల్తాన్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-20 ఆసియా వాలీబాల్ చాంపియన్షిప్లో భారత్ అదరగొట్టింది. బుధవారం జరిగిన పూల్-బి మ్యాచ్లో భారత్ 3-0(25-21, 25-11, 25-14)తో కజకిస్థాన్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్లో �
భారత్ను 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తానన్నారు.. దేశాన్ని విశ్వ గురువు స్థానంలో నిలబెడతానని రోజుకోసారి శపథం చేస్తున్నారు.. దేశానికి ఇక స్వర్ణయుగమే అన్నట్టుగా ఆర్భాటాలు చేస్తున్నారు.. కాన�
న్యూఢిల్లీ, జూలై 6: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి ప్రత్యేక విక్రయ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి 24 వరకు రెండు రోజుల పాటు ‘ప్రైమ్ డే’ సేల్స్ పేరుతో ప్రత్యేక ప్రొగ్రాంను నిర్వహిస్తున్నది. అల�
గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ హిసెన్స్ ఇండియాలో తన కొత్త 120 ఇంచుల 4కే స్మార్ట్ లేజర్ టీవీ '120ఎల్9జీ'ని బుధవారం విడుదల చేసింది. ఈ లేజర్ టీవీ ధర రూ.4,99,999. అంటే దాదాపు రూ.5లక్షలు. ఇది 3,000 ల్యూమెన్స్ ప్రకాశం 4కే యూహె�
Corona cases | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 13,086 కేసులు నమోదవగా తాజాగా ఆ సంఖ్య 16,159కి పెరిగింది. దీంతో మొత్తం కేసులు 4,35,47,809కి చేరాయి. ఇందులో 4,29,07,327 మంది కోలుకున్నారు.
మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే అత్యుత్తమ రాష్ర్టాల్లో తెలంగాణ భారత దేశంలోనే తొలి ర్యాంక్లో నిలిచింది. గుజరాత్�
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ హామీలు నెరవేరక పోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. �
ఆడియో కంపెనీ బౌల్ట్ వేరబుల్స్ సెగ్మెంట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. డ్రిఫ్ట్, కాస్మిక్ పేరుతో బౌల్ట్ రెండు స్మార్ట్వాచ్లను భారత్లో లాంఛ్ చేసింది.