ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ సారథి జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నరగా టెస్టులలో అతడి ప్రదర్శన నభూతో నభవిష్యత్ అన్నవిధంగా సాగుతోంది. గత 24 టెస్టులలో ఈ పరుగుల యంత్రం ఏకంగా
నేడు దేశంలోనే 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారు. రాష్ట్రంలో గత ఎని�
జాతీయ స్థాయిలో తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్-2021లో తెలంగాణ టాప్ పెర్ఫార్మర్ రాష్ట్రంగా అవతరించింది. డిపార్డుమెంట్ ఫర్ ప్రమోషన�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం 13 రకాల వస్తు సామగ్రిపై బ్యాన్ ప్రత్యామ్నాయాలు సూచిస్తున్న నిపుణులు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఒక క్ కవర్ భూమిలో కరగాలంటే ఎన్నేండ్లు పడుతుందో తెలుసా.. అక్షరా
భారత్లో త్వరలో న్యూ రెడ్మి కే సిరీస్ను తిరిగి తీసుకురానున్నట్టు రెడ్మి అధికారిక టీజర్లో వెల్లడించింది. భారత్లో రెడ్మి కే సిరీస్ రీలాంఛ్కు సంబంధించి కంపెనీ సోమవారం తన సోషల్ మీడియా వ�
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. టీమిండియా దిగ్గజ క్రీడాకారిణి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ లో నయా కెప్టెన్ హర్మన్
Corona cases | దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,35,18,564కు చేరాయి. ఇందులో 4,28,79,477 మంది బాధితులు కోలుకోగా, 5,25,223 మంది మృతిచెందారు.
భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగు ప్రజలు ఎదిగారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల�
నరేంద్ర మోదీ ప్రధానిగా పనిచేయటం లేదని, తన షావుకారు దోస్త్కు సేల్స్మ్యాన్గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస
దుషాన్బే: తజికిస్థాన్లో పూర్తి సౌకర్యాలతో ఆధునీకరించిన 50 పడకల ఆసుపత్రిని ఆ దేశానికి భారత్ అప్పగించింది. ఆ దేశ రాజధాని దుషాన్బే సమీపంలోని బోక్తార్లో ఇండియా-తజికిస్థాన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ (ఐటీ�
న్యూఢిల్లీ : పాక్కు చెందిన మూడు సంవత్సరాల బాలుడు అంతర్జాతీయ సరిహద్దు (IB) సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశించాడు. ఆ బాలుడిని భద్రతా బలగాలు చేరదీసి.. ఆ దేశ సైన్యానికి అప్పగించినట్లు ఆర్మీ వర్గాలు శనివారం త
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మండిపడ్డారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు పడతాయి. అందులో సందేహం లేదు. కానీ, వ