Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యాం శరణ్ నేగీ (Shyam Saran Negi) వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏండ్ల వయస్సు
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ పతాక సన్నివేశానికి చేరుకుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న మెగాటోర్నీలో ప్రపంచ విజేత ఎవరో మరో రెండు మ్యాచ్ల్లో తేలనుంద�
వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. న్యూఢిల్లీ వేదికగా మెగాటోర్నీ జరుగనుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఐబీఏ), బాక్సింగ్ ఫెడరే�
కొద్ది నెలలుగా భారత్ ఆర్థికాభివృద్ధి అంచనాల్లో కోతపెడుతున్న అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల తరహాలోనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబీఎస్ సైతం తాజాగా తగ్గించింది. వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 5.5 శాతాని�
దేశంలో నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపుతానని, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా చేసిన నోట్ల రద్దు ప్రకటనకు ఆరేండ్లు పూర్తి.
రష్యాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాలని అమెరికా సూచించింది. ఇటీవల రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సూచన చేసింది.
నిన్నమొన్నటి వరకూ ఓ సంస్థను నిర్వహించాలంటే.. పురుషుల సహజ లక్షణాలైన దూకుడు, తెగింపు, కఠిన స్వభావం తప్పనిసరి అని భావించేవారు. ఆధునిక మేనేజ్మెంట్ సిద్ధాంతకర్తలు ఆ వాదనను ఆమోదించడం లేదు. మహిళలోని సున్నితత�
Jos Buttler:టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉండబోదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపారు. గురువారం రెండవ సెమీస్లో ఇండియాతో ఇంగ్లండ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేప�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 811 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం క�
ఆడీ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి క్యూ5ను ప్రత్యేక ఎడిషన్గా విడుదల చేసింది. మూడు రకాల్లో లభించనున్న ఈ మోడల్ రూ.60.50 లక్షల ప్రారంభ ధరతో రూ.67.05 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నది.
ప్రపంచకప్ చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియా.. అందులో మొదటి అంకాన్ని పూర్తి చేసి సెమీఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నది
Air Pollution | దేశంలో ఈ ఏడాది కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. మనం పీల్చే గాలి నాణ్యత రోజు రోజుకూ క్�
Ricky Ponting | గత వారం పాకిస్థాన్తో జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో వీరోచిన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యం�