Shubhapradh Patel | దేశంలో కార్పొరేట్ సర్కారు వద్దని, కిసాన్ సర్కార్ రావాలని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. రైతు, సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని, ఆయా పథకాల�
అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేసుకొంటూ ఎదుగుతున్న మహిళలు.. ఉద్యోగాలు దక్కించుకోవటంలో దూసుకుపోతున్నారు. పురుషులను మించి నౌకర్లు సాధిస్తున్నారు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2023 ప్రకారం.. ఈ ఏడాదికి మహిళా ఉద్యో�
భారత్కు 21 ఏండ్ల తర్వాత మిసెస్ వరల్డ్-2022 కిరీటం దక్కింది. ముంబైకి చెందిన సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ వెగాస్లో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు పాల్గొనగ�
బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తున్నది. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు మోదీ సర్కార్ చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్�
దేశీయంగా తయారుచేసిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్ను ఆదివారం భారత నౌకా దళంలో ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, నేవీ చీఫ్ అడ
Mrs. World | భారత్కు చెందిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్-2022 టైటిల్ను సొంతం చేసుకున్నది. శనివారం వెస్ట్గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన కార్యక్రమంలో 2021 విజేత అమెరికాకు చెందిన షైలిన్ ఫోర్డ్..
ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారి వ్యాఖ్యలు కలకలం రేపుతుండగా పాక్ మంత్రి షజియా మారి అణు యుద్ధానికి సిద్ధమని భారత్ను హెచ్చరించారు.
Bangladesh batting:ఇండియాకు ఎట్టకేలకు బ్రేక్ దొరికింది. 513 పరుగులు భారీ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఇవాళ రెండు వికెట్లను కోల్పోయింది. నిజానికి ఇవాళ లంచ్ వరకు బంగ్లా వికెట్లను కోల్పోదు. ష�
విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. ఈ నెల 9తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 2.908 బిలియన్ డాలర్లు పెరిగి 564.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
Puri Jagannath Temple | దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోకి స్మార్ట్ఫోన్లు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నిబంధన