ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో మొట్టమొదటి చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్. ఆ ప్రతిష్ఠాత్మక పదవి మరో రెండేండ్లు ఉండగానే రాజీనామా ప్రకటించారామె. భారతదేశంలో ప్రజారోగ్య సేవలు అందించేందుకే తానీ
వాట్సాప్ ఇండియా అధిపతి అభిజిత్ బోస్ రాజీనామా చేశారు. అలాగే మెటా పబ్లిక్ పాలసీ అధిపతి రాజీవ్ అగర్వాల్ సైతం తప్పుకున్నట్టు మంగళవారం సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా తెలియజేసింది.
AP news | ఆంధ్రప్రదేశ్ని మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ నెల 16 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో నవంబర్ 18 నుంచి
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 547 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. క�
నవంబర్ 15, 2022 (మంగళవారం)నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2022’ నివేదికను ఇటీవల యూఎన్ విడుదల చేసింది. ఆ నివేదికలో జనాభా పెరుగుద�
తూర్పు లడఖ్లో చైనా దుందుడుకు వైఖరి నేపధ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి (ఎల్ఏసీ) చైనా తన సేనలను తగ్గించలేదని స్పష్టం చేశారు.
Covid-19 | గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 833 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది �