వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఒప్పో సుంకాలు ఎగ్గొట్టినట్టు బయటపడింది. ఈ రెండూ చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలే అవగా.. ఒకే మాతృ సంస్థవి కావడం గమనార్హం. బీబీకే ఎలక్ట్రానిక్స్ అన
దేశీయ ఎస్యూవీ మార్కెట్లో మరింత పోటీని పెంచే ఉద్దేశంలో భాగంగా హ్యుందాయ్ మోటర్ తాజాగా సరికొత్త టక్సన్ను పరిచయం చేసింది. నాలుగో జనరేషన్గా విడుదల చేసిన ఈ మోడల్ పెట్రోల్, డీజిల్ రకాల్లో లభించనున్నద�
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే నిలువరిస్తూ టీమ్ఇండియా విజయాలు సొంతం చేసుకుంటున్నది. ఇదే జోరులో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి మాంచ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దాయాది పాకిస్థాన్ను భారత్ దాటేసింది. బుధవారం విడుదల అయిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 108 పాయింట్లతో మూడో ర్యాంక్కు చేరుకుంది. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారీ విజ
కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్ అన్నారు. కిసాన్ సభ రెండు రోజుల ఆలిండియా వర్క్షాప్ సందర్భంగా బుధవ
గత కొన్నాళ్లుగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లపై ‘నిపుణులు ’ అనే ముసుగు వేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నవారికి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ �
Corona cases | దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. కొత్తగా 16,906 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,36,69,850కి చేరాయి. ఇందులో 4,30,11,874 మంది బాధితులు
దేశంలో భారీగా పెరిగిన జీవన వ్యయం 72% మందిపై ధరల పెరుగుదల ప్రభావం ఈవై ప్యూచర్ కన్జ్యూమర్ ఇండెక్స్ సర్వే హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యా�
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను మార్చేందుకు చైనా ఏ ఏకపక్ష ప్రయత్నాన్ని కూడా భారత్ అనుమతించబోదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు పెరుగుతున్నాయని కాంగ్రెస్ మాజీ �
గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని జట్టులో ఉంచాలా..? తొలగించాలా..? అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది. తాజాగా విండీస్ తో వన్డే సిరీస్ కు అతడి�
Sanath Jayasuriya | పొరుగు దేశంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న జనానికి ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తన మద్దతును ప్రకటించారు. కష్ట సమయాల్లో దే�
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఇండియాను ఓడించడం మాత్రం అంత ఈజీ