bacterial deaths: ద లాన్సెట్ జర్నల్ ఓ కొత్త నివేదికను ప్రచురించింది. 2019లో ఇండియాలో అయిదు బ్యాక్టీరియాల వల్ల సుమారు 6.8 లక్షల మంది మరణించినట్లు పేర్కొన్నది. ఈ.కొలై, ఎస్.నుమోనియా, కే.నుమోనియా, ఎస్ ఆరియస్, ఏ బ
New Zealand batting:ఇండియాతో జరుగుతున్న మూడవ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్. వర్షం వల్ల టాస్ను అరగంట ఆలస్యంగా వేశారు. ఇండియా జట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్టన్ సుందర్
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 294 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,715కు చేరింది. ఇక ఇప�
UN council | ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారత్ ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (IC
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 406 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,421కు చేరింది. ఇక ఇప�
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 6.1-6.3 శాతం మధ్య వృద్ధి సాధించవచ్చని రిజర్వ్బ్యాంక్ అంచనా వేసింది. నవంబర్ నెల బులిటెన్ను శుక్రవారం విడుదల చేస్తూ.. క్యూ2లో ఇదేరీతిలో వృద�
కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ .. హైదరాబాద్లో తన 3,500 అవుట్లెట్ను ప్రారంభించింది. ప్రీమియం వాహనాలను విక్రయించడానికి వరుణ్ మోటర్స్ ఏర్పాటు చేసిన ఈ నెక్సా షోరూంను కంపెనీ సీనియర్ ఎగ్జి�
భారత సంతతికి చెందిన నూర్ ఇనాయత్ ఖాన్ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున గూఢచారిణిగా పనిచేశారు. తొలి మహిళా వైర్లెస్ రేడియో ఆపరేటర్గానూ చరిత్రలో నిలిచిపోయారు. హిట్లర్ నాయకత్వంలో నాజీ
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 656 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,67,967కు చేరింది. ఇక ఇప�
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ జీప్.. భారతీయ మార్కెట్కు గురువారం గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధర రూ.77.5 లక్షలు. ఈ ఐదో తరం 5 సీటర్ ఎస్యూవీలో 110కిపైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ, సెక్యూరిటీ
నవంబర్ 17: దేశీయ మార్కెట్లోకి మరో ఓటీటీ వేదిక వచ్చింది. డిష్ టీవీ సరికొత్తగా వాచో ఓటీటీని ఆవిష్కరించింది. కస్టమర్ల కోసం వాచో మిర్చీ, వాచో మస్తీ, వాచో ధమాల్, వాచో మ్యాక్స్ పేర్లతో నాలుగు ప్యాకేజీలనూ పరి�
భారత మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ సిరీస్ రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోనున్�