ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సీ3ని పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.5.7 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన
సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జుట్ట జింబాబ్వేలో పర్యటించబోతున్నది. ఆగస్టులో జింబాబ్వేతో టీమ్ఇండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పే�
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అవుతున్నది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం కూడా రికార్డు స్థాయికి పతనమైంది. అయినప్పటికీ చివరకు కాస్త కోలుకోవడం ఊరటనిచ్చింది. ఉ
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. దేశంలో అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ..ప్రపంచ శ్రీమంతుల జాబితాలో దూసుకుపోతున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బ
నాశనమవుతున్న వ్యవస్థను కాపాడటానికి ఒకరు వస్తారు. ఆయనే కేసీఆర్. ‘ఏక్ కేసీఆర్.. సబ్ కా దీదార్’. ఇది యావత్ దేశ ప్రజలు అంటున్న మాట. పతనమవుతున్న రూపాయి, పాతాళానికి తొక్కేయబడిన జీడీపీ, లౌకికత్వం, ప్రజాస్వ
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం కనిపిం�
దేశవ్యాప్తంగా ఏడేండ్లలో బ్యాంకు మోసాలు 5 ట్రిలియన్లను అధిగమించాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు చేస్తానని 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసం�
Corona cases | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 16,935 మందికి పాజిటివ్ వచ్చింది.
న్యూఢిల్లీ : ఎల్ఏసీ శాంతిని నెలకొల్పేందుకు భారత్ సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో 16వ రౌండ్ సైనిక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరి ఆదివారం కీలక ప్ర�
Corona | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,528 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,37,50,599కి చేరాయి. ఇందులో 4,30,81,441 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,709 మంది మృతిచెందారు.
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డే సిరీస్పై కన్నేసిన ఇరు జట్లు ఒత్తిడిలో విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లో భారత ఏస్ పేసర్ బుమ్రా ఇంగ్లిష్ ఆటగాళ్లను అల్లాడిస్తే.. రెండో పోరులో టాప్లే దానికి బదులు తీర్చుకు�
Corona cases | దేశంలో వరుసగా మూడో రోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,044 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయి.