చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
Covid-19 | గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉన్న కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఈ మహమ్మారి పంజా విసురుతోంది. అక్కడ రోజుకు లక్షల్లో కేసులు బయటపడుతున్నాయి. ఈ తరుణంలో భారత్లోనూ కరోనా కేసుల్లో స�
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాదిని విజయంతో ముగించింది. బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయి నిరాశ పరిచిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన రెండో టెస్ట�
కరోనా కలకలం మళ్లీ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా, జపాన్, బ్రెజిల్, అమెరికా సహా అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి.
స్వతంత్ర భారత దేశాన్ని దాదాపు 69 ఏండ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాయి. ఈ రెండు పార్టీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడడంలోనూ, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలోనూ దారుణంగా విఫలమయ్యాయి.
India vs Bangladesh | బంగ్లాదేశ్తో రసవత్తరంగా సాగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచ్ల
Corona | దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న టీమ్ఇండియాకు.. రెండో పోరులో ఆతిథ్య జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది.