వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో తొలి వన్డేలో ఆడేది అనుమానమేనని తెలుస్తున్నది. మోకాలి గాయం తిరగబెట్టడంతో జడేజా �
Corona cases | దేశంలో వరుసగా రెండో రోజూ 21 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం 21,566 మందికి పాజిటివ్ రాగా, కొత్తగా 21,880 మంది కరోనా బారినపడ్డారు.
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపొందారు. దేశ అత్యున్నత పీఠంపై కూర్చోనున్న తొలి గిరిజన మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణం స్వీక
వరుస విజయాల ఊపు మీదున్న భారత క్రికెట్ జట్టు.. వెస్టిండీస్తో సిరీస్కు సన్నద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరుగనుండగా.. మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. రోహిత్, కోహ్లీ, పం�
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ అన్ను రాణి.. వరుసగా రెండోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. గురువారం మహిళల క్వాలిఫయింగ్ రౌండ్లో అన్ను రాణి 59.60 మీటర్ల దూరం బల్లెం విసిరి �
ఎన్నాళ్లకెన్నాళ్లకు! హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇందులో సెప్టెంబర్ 20న మొహాలీలో త�
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా.. అత్యంత ఆకర్షణీయ భారతీయ సంస్థగా నిలిచింది. ఈ ఏడాదికిగాను రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ చేపట్టిన సర్వేలో అత్యధిక ఉద్యోగులు మైక్రోసాఫ్ట్పైనే మక్కు�
8.7% కాదు..7.2 శాతమే న్యూఢిల్లీ, జూలై 21: భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. కొవిడ్ ప్రభావానికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయినందున
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్..తాజాగా ప్రీమియం లైఫ్ైస్టెల్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. తన తొలి మాడ్రన్-రెట్రో మోటర్సైకిల్ ‘రోనిన్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. 225 సీసీ కెపాసిటీ కల�
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలు, ముందుచూపు లేమితో దేశం ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ పంటకు ఎంత డిమాండ్ ఉన్నది? అవసరానికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు
డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలపై నిఘా పెంచామని ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని తెలిపింది.
ఇన్నాళ్లు ఐపీఎల్ మ్యాచ్లతో పాటు ఇండియా ఆడే మ్యాచ్లు డిస్నీ హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్లో ప్రసారమయ్యేవి. ఇంగ్లండ్తో ఇటీవలే ముగిసిన మూడు వన్డేల సిరీస్ సోనీ లివ్లో వచ్చింది. మరి ఇప్పుడు వెస్టిండీస�
Corona cases | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గతకొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో రోజువారీ కేసులు 21 వేలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి