ఉదయం 11.30 నుంచి తొలి పోరులో ఆల్రౌండ్ వైఫల్యంతో ఓడిన టీమ్ఇండియా.. బంగ్లాదేశ్తో రెండో వన్డేకు సిద్ధమైంది. గత మ్యాచ్ తప్పిదాలను అధిగమించి రోహిత్ సేన సిరీస్ సమం చేయాలని చూస్తుంటే.. ఇదే ఊపులో కప్పు కొట్టే�
సీనియర్ స్థాయిలో భారత జాతీయ జట్టు తరఫున రెండు టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20లు ఆడిన షఫాలీ వర్మ సారథ్యంలో భారత అండర్-19 జట్టు వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది.
సంకల్పం ఉంటే ఏది అసాధ్యం కాదు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు దస్తురాబాద్ మండ లం మున్యాల గ్రామానికి చెందిన 29 ఏండ్ల సంతపూరి కిరణ్ కుమార్. ఇతడికి పుట్టు�
Droupadi Murmu |కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన ముర్ము.. ఉదయం వరాహస్వామి ఆలయానికి వెళ్లారు. అక్�
అర్పిత (32) గృహిణి. సెంట్రల్ ఢిల్లీలోని కిర్బీ స్లమ్ ఏరియాలో నివాసముంటారు. రోజూ వేకువజామునే నాలుగింటికి చెంబులో నీళ్లతో దగ్గరిలోని అటవీ ప్రాంతానికి బయల్దేరుతారు. ఆమె ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడమే దీని�
Sundar Pichai | భారతదేశం తనలో ఒక భాగమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ వారసత్వాన్ని తన వెంటే తీసుకెళ్తానని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మ భూషణ�
పౌరసత్వ మంజూరు విషయంలో మతాన్ని ప్రామాణికంగా తీసుకొంటున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 మన దేశ లౌకిక సూత్రాన్ని నాశనం చేస్తున్నదని తమిళనాడు పాలకపక్షం డీఎంకే పేర్కొన్నది.